యుద్ధం ముగిసింది.. కానీ ధరలు తగ్గుతాయా? సామాన్యుడికి ఇంకా ఉపశమనం దూరమే!

యుద్ధం ముగిసిందనే వార్త ప్రపంచవ్యాప్తంగా ఊరటనిచ్చింది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో కొంతకాలంగా ఉద్రిక్తతలకు కేంద్రంగా మారిన హార్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ పరిణామం భారతదేశంలోని సామాన్య ప్రజలకు వెంటనే ఉపశమనం కలిగిస్తుందా అంటే సమాధానం మాత్రం అంత సులభంగా కనిపించడం లేదు. యుద్ధాన్ని కారణంగా చూపుతూ గత రెండు మూడు నెలల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్, కమర్షియల్ సిలిండర్లు, నిత్యావసర…

Read More

శీర్షిక: రెండు నెలల్లో రూ.40 వేల పతనం.. వెండి ధరలు భారీగా తగ్గుదల, పెట్టుబడిదారులకు ఇదే సరైన సమయమా?

హైదరాబాద్, జూన్ 13: బంగారం, వెండి మార్కెట్లలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు రికార్డు స్థాయిలో దూసుకెళ్లిన వెండి ధరలు ప్రస్తుతం భారీగా క్షీణించాయి. గత రెండు నెలల్లోనే కిలో వెండి ధర దాదాపు రూ.40 వేల వరకు పడిపోవడంతో పెట్టుబడిదారులు, వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర సుమారు రూ.2,50,000 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో రూ.2.90 లక్షల వరకు చేరిన వెండి ధరలు ఇప్పుడు భారీ పతనాన్ని నమోదు…

Read More

పెట్రోల్ ధరల పెంపు – ఇథనాల్ బ్లెండింగ్‌పై సామాన్యుడి ఆందోళన

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతుండటంతో సామాన్యుడిపై మరోసారి భారీ భారం పడుతోంది. ఇప్పటికే మూడు రూపాయల పెంపు తర్వాత మళ్లీ 90 పైసల వరకు ధరలు పెరగడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌లో 30 శాతం వరకు ఇథనాల్ మిశ్రమం కలిపే విధానాన్ని అధికారికంగా నోటిఫై చేయడం మరో పెద్ద చర్చకు దారితీసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ అందుబాటులోకి వస్తుండగా, భవిష్యత్తులో E22, E25, E27, E30…

Read More

మళ్లీ పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలా?.. లీటర్‌కు మరో రూ.10 పెంపు సూచనలు

దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందన్న వార్తలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో దేశీయంగా కూడా ఇంధన ధరలను పెంచక తప్పదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఆర్థిక సేవల సంస్థ MK Global విడుదల చేసిన నివేదికలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నష్టాలను తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు మరో రూ.10 వరకు పెంచాల్సి రావచ్చని పేర్కొంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త…

Read More

పెట్రో మంట.. సామాన్యుడిపై మరో భారం | పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగనున్నాయా?

నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలను మరోసారి ఆందోళనకు గురిచేసే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుండగా ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందన్న వార్తలు ప్రజల్లో కలవరాన్ని రేపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరగడంతో చమురు సంస్థలు దేశీయంగా ధరల పెంపుపై ఆలోచిస్తున్నట్టు సమాచారం. గత కొన్ని వారాలుగా అంతర్జాతీయ మార్కెట్లో…

Read More

నిత్యావసరాల ధరల షాక్.. సామాన్యుడిపై మరో భారం, ఎఫ్ఎంసిజి కంపెనీల ధరల పెంపు సిద్ధం

దేశంలో ఇప్పటికే పెరిగిన ద్రవ్యోల్బణం, గ్యాస్ ధరలు, విద్యుత్ బిల్లులు, అద్దెలు, విద్యా ఖర్చులతో సతమతమవుతున్న సామాన్యుడికి మరో భారీ షాక్ తగలబోతోంది. రోజువారీగా ప్రతి ఇంట్లో ఉపయోగించే నిత్యావసర వస్తువుల ధరలను పెంచేందుకు ప్రముఖ ఎఫ్ఎంసిజి కంపెనీలు సిద్ధమవుతున్నట్లు సమాచారం వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. సబ్బులు, డిటర్జెంట్లు, బిస్కెట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, పానీయాలు, వాటర్ బాటిల్స్, షాంపూలు వంటి ఉత్పత్తుల ధరలు మరోసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముడి చమురు ధరలు పెరగడం, ప్యాకేజింగ్…

Read More