మెట్రో ఆస్తులపై సీఎం కన్ను.. ప్రజలపై వేల కోట్ల అప్పుల భారం: కేటీఆర్ ఆరోపణలు

సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ మెట్రో అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సేర్లింగంపల్లి బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడిన ఆయన, మెట్రోకు సంబంధించిన వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులపై ప్రభుత్వం కన్నేసిందని విమర్శించారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న సుమారు 250 ఎకరాల భూములు, దాదాపు రూ.30 వేల కోట్ల విలువైన ఆస్తులను లక్ష్యంగా చేసుకుని…

Read More

తెలంగాణలో మందుబాబులకు భారీ షాక్.. జూన్ 2 తర్వాత మద్యం, బీర్ ధరలు 15% వరకు పెంపు?

తెలంగాణలోని మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తోందనే వార్తలు చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే ఎండాకాలం కారణంగా బీర్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో కొనసాగుతుండగా, మరోవైపు ప్రభుత్వం అన్ని రకాల మద్యం, బీర్ల ధరలను 10 నుంచి 15 శాతం వరకు పెంచే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ముగిసిన వెంటనే ధరల పెంపుపై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని…

Read More

మందుబాబులకు మరో షాక్.. ఫుల్ బాటిల్‌పై ₹100 వరకు పెంపు.. త్వరలో కొత్త లిక్కర్ రేట్లు

తెలంగాణలో మందుబాబులకు మరో భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో లిక్కర్ ధరలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ నెలలోనే కొత్త ధరలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని ఎక్సైజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై ప్రభుత్వం ఎక్సైజ్ శాఖకు సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది. లిక్కర్ ధరల సవరణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ ప్రస్తుతం డిస్టిలరీ కంపెనీల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. పెరిగిన ఉత్పత్తి వ్యయం, ముఖ్యంగా…

Read More