పెళ్లి పేరుతో 9.35 కోట్లు మోసం? నటి అశు రెడ్డి పై సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబం ఫిర్యాదు

హైదరాబాద్‌లో సంచలనంగా మారిన ఒక ఆర్థిక మోసం కేసులో టాలీవుడ్ నటి అశు రెడ్డి పేరు ప్రస్తావనలోకి రావడం తీవ్ర చర్చకు దారితీసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి రూ. 9 కోట్ల 35 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై బాధితుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు అయింది. పోలీసుల సమాచారం ప్రకారం, షేక్‌పేట్ ప్రాంతానికి చెందిన వై.వి. ధర్మేంద్ర అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ 2018లో లండన్ నుంచి…

Read Full News

హైదరాబాద్‌లో హనీ ట్రాప్ గ్యాంగ్ బట్టబయలు: బడా బాబుల పిల్లలే టార్గెట్

హైదరాబాద్ నగరంలో సంపన్న కుటుంబాల పిల్లలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్న హనీ ట్రాప్ గ్యాంగ్‌ను పోలీసులు బట్టబయలు చేశారు. Jubilee Hills పరిధిలో జరిగిన ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం, ఈ ముఠా ముందుగా సోషల్ మీడియాలో ఖరీదైన జీవనశైలిని ప్రదర్శిస్తూ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసేది. పబ్బుల్లో ఎంజాయ్ చేస్తున్నట్లు చూపించి తాము ధనవంతులమనే నమ్మకం కల్పించేవారు. ఆ తర్వాత ప్రముఖ పాఠశాలల్లో చదువుతున్న మైనర్ అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్టులు…

Read Full News

హైదరాబాద్‌లో హనీ ట్రాప్ గ్యాంగ్ బట్టబయలు: బడా బాబుల పిల్లలే టార్గెట్

హైదరాబాద్ నగరంలో సంపన్న కుటుంబాల పిల్లలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్న హనీ ట్రాప్ గ్యాంగ్‌ను పోలీసులు బట్టబయలు చేశారు. Jubilee Hills పరిధిలో జరిగిన ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం, ఈ ముఠా ముందుగా సోషల్ మీడియాలో ఖరీదైన జీవనశైలిని ప్రదర్శిస్తూ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసేది. పబ్బుల్లో ఎంజాయ్ చేస్తున్నట్లు చూపించి తాము ధనవంతులమనే నమ్మకం కల్పించేవారు. ఆ తర్వాత ప్రముఖ పాఠశాలల్లో చదువుతున్న మైనర్ అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్టులు…

Read Full News

ప్రేమ, మోసం, బలవంతపు మార్పిడి ఆరోపణలు: యువతి సంచలన ఆరోపణలు

హైదరాబాద్‌లో ఒక యువతి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ప్రేమ పేరుతో మోసం చేసి, ఇప్పటికే పెళ్లిళ్లు ఉన్న విషయం దాచిపెట్టి వివాహం చేసుకున్నాడని, తర్వాత బలవంతంగా మత మార్పిడి చేయడానికి ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది. యువతి తెలిపిన వివరాల ప్రకారం, వ్యాపార పరిచయం ద్వారా పరిచయం పెరిగి, నమ్మకం కల్పించిన తర్వాత వివాహం చేసుకున్నాడు. అయితే తర్వాత అతనికి ఇప్పటికే రెండు పెళ్లిళ్లు ఉన్నాయని బెంగళూరులో ఇచ్చిన ఫిర్యాదు ద్వారా తెలిసిందని ఆమె పేర్కొంది. దీనికి…

Read Full News

అక్రమ సరోగసి రాకెట్ కేసు: డాక్టర్ నమ్రత అరెస్ట్… మనీ లాండరింగ్ కోణంలో ఈడి దర్యాప్తు

అక్రమ సరోగసి రాకెట్ మరియు మనీ లాండరింగ్ ఆరోపణల కేసులో డాక్టర్ అత్తులూరి నమ్రతను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) హైదరాబాద్ జోనల్ కార్యాలయం కీలక చర్యలు చేపట్టి, మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA-2002) కింద ఆమెను అదుపులోకి తీసుకుంది. దర్యాప్తు ప్రకారం, యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ పేరిట అక్రమ సరోగసి కార్యకలాపాలు నిర్వహించినట్లు ఆరోపణలు వెలుగుచూశాయి. ఈ కేసుకు సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్ల ఆధారంగా మనీ…

Read Full News

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కుంభకోణం – ఈడి దర్యాప్తుతో సంచలనం!

హైదరాబాద్‌: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ కుంభకోణం తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సెంటర్‌లో జరిగిన ఘోర అవకతవకలు ఇప్పుడు ఈడి దర్యాప్తుతో వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ఫెర్టిలిటీ క్లినిక్‌లో రహస్యంగా జరిగిన కొన్ని ఇష్యూలు బయటకు రావడంతో అనేక దంపతులు మోసపోయిన విషయం వెల్లడైంది. వేరే వేరే వ్యక్తుల వీర్యకణాలను ఉపయోగించి, దంపతుల తెలియకుండానే ఇతరుల సంతానాన్ని వారికి ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇది వైద్య నైతికతను తాకే అత్యంత దారుణమైన ఘటనగా చెబుతున్నారు. ఈ కేసులో…

Read Full News