హైదరాబాద్‌లో నకిలీ ఐపీఎస్ గ్యాంగ్ గుట్టురట్టు.. పోలీసుల పేరుతో రూ.5.26 లక్షల వసూళ్లు

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన నకిలీ ఐపీఎస్ అధికారి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల పేరుతో ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా నాగరాజు రఘువర్మ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, నాగరాజు రఘువర్మ ఇప్పటికే రౌడీషీటర్‌గా నమోదై ఉన్నాడు. గతంలో నకిలీ ఆర్మీ కల్నల్‌గా కూడా చలామణి అయ్యాడని, పీడీ యాక్ట్ కింద జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ తన నేర కార్యకలాపాలను…

Read Full News

నకిలీ ఫోన్‌పే రసీదుతో గొర్రెల వ్యాపారికి టోకరా.. హైదరాబాద్‌లో ఆరుగురు అరెస్ట్

హైదరాబాద్: డిజిటల్ చెల్లింపుల యుగంలో మోసగాళ్లు కొత్త పంథాలను అవలంబిస్తున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా గొర్రెల కొనుగోలు పేరుతో ఓ వ్యాపారిని నకిలీ ఫోన్‌పే రసీదుతో మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇద్దరు మైనర్లతో పాటు మొత్తం ఆరుగురిని కంచన్‌బాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చిన్న టీ దుకాణం నుంచి కోట్ల రూపాయల వ్యాపారాల వరకు యూపీఐ, ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి డిజిటల్ చెల్లింపులు విస్తృతంగా వినియోగంలో…

Read Full News

వక్ఫ్ ఆస్తుల కోసం పోరాడిన న్యాయవాది హత్య.. ముజాహిద్ ఆలం ఖాన్‌పై తీవ్ర ఆరోపణలు

నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. హైదరాబాద్‌లో వక్ఫ్ ఆస్తుల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వక్ఫ్ ఆస్తులను కాపాడేందుకు పోరాడుతున్న న్యాయవాదిపై జరిగిన హత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి ముజాహిద్ ఆలం ఖాన్ మరియు మెహబూబ్ ఆలం ఖాన్‌లపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతుడి కుటుంబ సభ్యుల ప్రకారం, ముజాహిద్ ఆలం ఖాన్ మరియు మెహబూబ్ ఆలం ఖాన్ వక్ఫ్ ఆస్తులను ఆక్రమించి, వాటిని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా…

Read Full News

కావాడిగూడ స్పా సెంటర్‌లో దారుణం.. భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి హత్య చేసిన సంఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. కావాడిగూడాలోని ఒక స్పా సెంటర్‌లో ఈ దారుణం చోటుచేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమా? లేక మరేదైనా కోణం ఉందా? అన్న దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల…

Read Full News

అప్పు అడిగితే హత్య.. మొయినాబాద్ ఫార్మ్ హౌస్‌లో సీరియల్ కిల్లర్స్ ప్లాన్ బయటపడింది

నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. అప్పు చేస్తే చంపేస్తారు.. డబ్బులు తిరిగి అడిగితే ప్రాణాలే తీసేస్తారు. హైదరాబాద్ శివారులో బయటపడిన ఈ దారుణ ఘటన ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మొయినాబాద్ ఫార్మ్ హౌస్‌లో జరిగిన జంట హత్యల కేసులో బయటపడుతున్న విషయాలు వింటే గుండెల్లో వణుకు పుడుతోంది. అప్పు ఇచ్చి ఆదుకున్న మహిళలనే టార్గెట్ చేసి వరుస హత్యలకు ప్లాన్ వేసిన కరీమాబి దంపతుల క్రూరత్వం ఇప్పుడు అందరినీ షాక్‌కు గురి చేస్తోంది….

Read Full News

మమ్మల్ని చంపేస్తామంటున్నారు”.. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌పై పీజీ నిర్వాహకుల ఆరోపణలు

హైదరాబాద్ అమీర్‌పేటలో నిర్వహిస్తున్న ఓ గర్ల్స్ పీజీ హాస్టల్ విషయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమను బెదిరిస్తూ, హాస్టల్‌ను బలవంతంగా హ్యాండ్ ఓవర్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని పీజీ నిర్వాహకులు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య శ్రీదేవిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ ప్రభుత్వాన్ని, పోలీసులను వేడుకుంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏషియన్ పీజీ ఫర్ గర్ల్స్ నిర్వహిస్తున్న వీర హనుమాన్ రెడ్డి మాట్లాడుతూ, గత మూడు…

Read Full News

హైదరాబాద్‌లో జాబ్ ఆశతో వచ్చిన యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడా? జేజీపీ సొల్యూషన్స్ సీఈఓపై సంచలన ఆరోపణలు

నమస్తే… వెల్కమ్ టు ఓకే టీవీ. ఉద్యోగం కోసం ఎన్నో ఆశలతో హైదరాబాద్‌కు వచ్చే యువతులను టార్గెట్ చేస్తూ ప్రేమ పేరుతో మోసం చేస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నిజామాబాద్‌కు చెందిన ఓ యువతి తనను ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, ప్రేమ పేరుతో దగ్గరై శారీరకంగా వాడుకుని చివరికి మోసం చేశాడంటూ ఓ వ్యక్తిపై సంచలన ఆరోపణలు చేసింది. బాధితురాలు సౌమ్య తెలిపిన వివరాల ప్రకారం… 2021లో ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఆమెకు…

Read Full News

హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్”.. డీజీపీ భార్య హత్య ఘటనపై ప్రభుత్వంపై విమర్శలు

హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందా?.. డీజీపీ భార్య హత్య ఘటనపై రాజకీయ దుమారం హైదరాబాద్ నగరంలో జరిగిన మాజీ డీజీపీ కుటుంబానికి చెందిన మహిళ హత్య కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నగర నడిబొడ్డున ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి భార్య హత్యకు గురికావడం, నిందితులు ఇంకా పట్టుబడకపోవడం పై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తీవ్రంగా టార్గెట్ చేస్తున్నాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిందని ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ…..

Read Full News

రిటైర్డ్ ఏపీ డీజీపీ ఇంట్లో దారుణం.. తనుజా రంజన్ హత్య కేసులో నేపాలీ గ్యాంగ్ కోణం?

నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ.హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన రిటైర్డ్ ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ వినయ్ రంజన్ రే గారి కుటుంబంలో జరిగిన దారుణ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య తనుజా రంజన్ గారు హత్యకు గురైన ఘటనపై పోలీసులు అత్యంత సీరియస్‌గా దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది “మర్డర్ ఫర్ గేన్” కేసు అయ్యి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటన తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయంలో జరిగినట్టు…

Read Full News

అర్ధరాత్రి అండర్‌కవర్ ఆపరేషన్: దిల్‌సుఖ్‌నగర్‌లో లేడీ సింగం సీపీ సుమతి షాకింగ్ రియాలిటీ చెక్

హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. మల్కాజిగిరి కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సీపీ సుమతి స్వయంగా రంగంలోకి దిగి చేపట్టిన “ఆపరేషన్ పోకిరి” ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అర్ధరాత్రి సమయంలో మహిళలు ఎలాంటి వేధింపులకు గురవుతున్నారో ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆమె సివిల్ డ్రెస్‌లో దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్ పరిసరాల్లో ఒంటరిగా నిలబడి షాకింగ్ నిజాలను బయటపెట్టారు. మే 1న బాధ్యతలు చేపట్టిన సీపీ సుమతి అదే…

Read Full News