ప్రభుత్వ చేతికి హైదరాబాద్ మెట్రో?.. ఎల్ అండ్ టీకి రూ.15 వేల కోట్ల బదలాయింపుపై ప్రశ్నలు

హైదరాబాద్ మెట్రో రైల్ వ్యవస్థపై కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జూన్ 1 నుంచి హైదరాబాద్ మెట్రో పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతుండగా, ఎల్ అండ్ టీకి సుమారు రూ.15 వేల కోట్ల మేర బదలాయింపులు జరిగినట్లు వస్తున్న వార్తలు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. ప్రజా వర్గాల్లో ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఏమిటంటే — “ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని చెప్పే పరిస్థితిలో ఇంత…

Read More

పాతబస్తీ ప్రజలకు గుడ్ న్యూస్.. రాకెట్ వేగంతో ఓల్డ్ సిటీ మెట్రో పనులు.. 80% భూసేకరణ పూర్తి

భాగ్యనగర వాసులకు, ముఖ్యంగా పాతబస్తీ ప్రజలకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తీపి కబురు వచ్చింది. దశాబ్దాలుగా చర్చల్లోనే ఉన్న ఓల్డ్ సిటీ మెట్రో ప్రాజెక్ట్ ఇప్పుడు నిజం కావడానికి అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణలో అత్యంత కీలకమైన ఓల్డ్ సిటీ కారిడార్ పనులు ఇప్పుడు రాకెట్ వేగంతో ముందుకు సాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాన అడ్డంకిగా భావించిన భూసేకరణ ప్రక్రియ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. అధికార వర్గాల…

Read More

హైదరాబాద్‌లో కామన్ టికెట్ సిస్టమ్.. మెట్రో, ఎంఎంటీఎస్, బస్సులకు ఒకే టికెట్

హైదరాబాద్ నగర ప్రజా రవాణాలో భారీ మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇకపై ఎంఎంటీఎస్ రైళ్లు, మెట్రో రైలు, టీజీఎస్ఆర్టీసీ బస్సులకు ఒకే టికెట్ విధానం తీసుకురావడానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తోంది. నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడం, ప్రజా రవాణా వినియోగాన్ని పెంచడం, ప్రయాణికులకు సులభతరం చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంఎంటీఎస్, మెట్రో, బస్సులు వేర్వేరుగా పనిచేస్తుండటంతో ప్రయాణికులు ఒక్కో సేవకు ఒక్కో టికెట్ తీసుకోవాల్సిన పరిస్థితి…

Read More