కేసీఆర్ పేరు వల్ల కాదు, ప్రజా వారసురాలిగా కవితక్క ముందుకు వస్తోంది”నిరాధార ఆరోపణలపై బలమైన కౌంటర్

కవిత అంటే బీఆర్ఎస్, కేవలం కేసీఆర్ ఆస్తి” అంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవగాహన రాహిత్యంతో చేసిన పిచ్చి మాటలేనని కవిత వర్గం స్పష్టం చేస్తోంది. కొందరు చేతగాని వ్యక్తులు కావాలనే రోజు రోజుకు ఒక ఎపిసోడ్‌లా ఆరోపణలు చేస్తూ ప్రచారం చేస్తున్నారని, కానీ ప్రజలు వాటిని అసలు పట్టించుకోవడం లేదని వారు అంటున్నారు. గ్రామస్థాయిలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని, ముఖ్యంగా వయసు మీదపడిన పెద్దలు, మహిళలు కవితను చూసి గుండెలకు హత్తుకుంటూ ఆశీర్వదిస్తున్నారని చెబుతున్నారు….

Read Full News

టాస్ మాత్రమే వేశాను.. అసలైన టెస్ట్ మ్యాచ్ ముందుంది: కాంగ్రెస్, బీజేపీ నేతలపై కవిత సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పుట్టేలా బీఆర్ఎస్ నేత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఇంతకాలం బయట పెడితే తెలంగాణ సిగ్గుపోతుందనే ఊరుకున్నా. ఇప్పటివరకు టాస్ మాత్రమే వేశాను. అసలైన టెస్ట్ మ్యాచ్ ఇంకా ముందుంది” అంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలను ఉద్దేశించి ఘాటైన హెచ్చరికలు చేశారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత.. తన భర్తపై నిరాధార ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం సాగిస్తే తీవ్రంగా ప్రతిస్పందిస్తానని…

Read Full News

కవిత వ్యాఖ్యలపై మాధవరం కృష్ణారావు ఫైర్ — “నువ్వు జైలుకి ఎందుకు వెళ్లావో చెప్పు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ నాయకులపై కవిత చేసిన విమర్శల నేపథ్యంలో మంగళవారం అతను మీడియాతో మాట్లాడారు. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మల్లారెడ్డి, కూకట్పల్లి, కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యేలపై కవిత చేసిన ఆరోపణలను కృష్ణారావు తప్పుబట్టారు. “బంగారు తెలంగాణ పేరుతో ప్రజలకు లాభం ఏమీ లేదు… కానీ కొందరు నాయకులు మాత్రం బాగా సంపాదించుకున్నారు అని నిన్న కవిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పు” అని…

Read Full News

ఉద్యమకారుల కోసం ఇప్పుడు గళం ఎందుకు? — కవిత వ్యాఖ్యలపై ప్రజల్లో అసంతృప్తి

తెలంగాణ ఉద్యమం జ్వాలల్లో వేలాది మంది రక్తం, కన్నీళ్లు, ఆశలు కాలిపోయాయి. ఆ పోరాటంలో 1200 మంది అమరులయ్యారనే అధికార లెక్క ఉంది. కానీ వాస్తవానికి — కేసులు, కాల్పులు, గాయాలు, జైళ్లు, ఉద్యోగాలు కోల్పోయిన వారు ఇంకా వేల సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడే — పదేళ్లు గడిచిన తర్వాత — బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ: “ఉద్యమకారులకు న్యాయం చేయాలి. ప్రభుత్వ భూములపై జాగృతి జెండాలు పాతుతాం.” అన్నారు. కానీ ఇదే మాట ప్రజల్లో…

Read Full News

కల్వకుంట్ల కవిత ‘కర్మ హిట్స్’ ట్వీట్ వివాదం: ఎందుకు పెట్టారు? ఎందుకు డిలీట్ చేశారు? సోషల్ మీడియాలో తీవ్ర చర్చ

జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక ఫలితాల తర్వాత బిఆర్ఎస్ పార్టీపై నెట్టింట్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చేసిన ఒక ట్వీట్ భారీ వివాదానికి దారితీసింది. “కర్మ హిట్స్” అంటూ ఆమె చేసిన వ్యాఖ్య, తర్వాత కేవలం పది నిమిషాల్లోనే ఆ పోస్టును డిలీట్ చేయడం రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కవిత చేసిన ట్వీట్ – వెంటనే డిలీట్ ఫలితాలు బిఆర్ఎస్‌కు ప్రతికూలంగా మారుతున్న వేళ,…

Read Full News