కరీంనగర్‌కు రూ.840 కోట్ల వరద.. 100 రోజుల్లో మాట నిలబెట్టుకున్న కేంద్రం: బండి సంజయ్

కరీంనగర్ నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులు మంజూరు చేయడం పట్ల బీజేపీ ఎంపీ బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కరీంనగర్‌కు రూ.840 కోట్ల నిధులు కేటాయించడాన్ని చారిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించారు. తాను ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లోనే నిధులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన బండి సంజయ్.. ఈ నిధుల మంజూరుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ…

Read Full News

బండి సంజయ్‌పై తీవ్ర ఆరోపణలు.. ఎఫ్ఐఆర్‌లో పేరు ఎందుకు లేదంటూ ప్రశ్నల వర్షం

నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న పోక్సో కేసు వ్యవహారం రోజురోజుకీ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే బండి భగీరథ్ అరెస్ట్, బీజేపీ నేతల వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆరోపణలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కగా.. ఇప్పుడు ఎఫ్ఐఆర్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేరు ఎందుకు లేదన్న ప్రశ్న తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై తాజాగా చేసిన వ్యాఖ్యల్లో బండి సంజయ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఎఫ్ఐఆర్‌లోని…

Read Full News

అలుగునూరు చౌరస్తాలో హైకోర్టు న్యాయవాదిపై దాడి యత్నం.. లా అండ్ ఆర్డర్‌పై ప్రశ్నలు

యూపీ నంబర్ ఫార్చ్యూనర్‌లో వచ్చిన దుండగులు.. లా అండ్ ఆర్డర్‌పై తీవ్ర విమర్శలు కరీంనగర్ జిల్లా అలుగునూరు చౌరస్తాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ప్రముఖ న్యాయవాది ఖాళీద్‌పై దుండగులు దాడి చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనలో యూపీ రిజిస్ట్రేషన్ ఉన్న ఫార్చ్యూనర్ వాహనం ఉపయోగించారని చెబుతుండటంతో పోలీసులు, లా అండ్ ఆర్డర్ వ్యవస్థపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సమాచారం ప్రకారం, ఈ…

Read Full News