భూపాలపల్లి జిల్లా రద్దు ప్రచారం అబద్ధం : సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నదన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలను రద్దు చేసే ఆలోచన గానీ, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే ప్రతిపాదన గానీ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో లేదని తేల్చి చెప్పారు. భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తామని ప్రతిపక్షాలు కావాలనే తప్పుడు విషప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రజాపాలన–ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన సీఎం…

Read Full News

గతంలో కేసీఆర్ కిట్ తీసుకున్నవాళ్లు ఉన్నారా లేదా ఒక్కసారి నిజాయితీగా గుర్తు చేసుకోండి.ఆడబిడ్డను ఇంటి దగ్గర నుంచి ప్రభుత్వ వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లి, అక్కడ ప్రసవం అయిన తర్వాత ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు, మగపిల్ల పుడితే 12,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ఎప్పుడైనా ఉందా? ఇందిరమ్మ పేరు చెప్పుకుంటారు…సోనియా గారు ఉన్నప్పుడు ఇలాంటి పథకం ఎవరైనా ఇచ్చారా?ఎవ్వరూ ఇవ్వలేదు.కేసీఆర్ సార్ ఇచ్చారు. అంత మంచి పథకాన్ని ఇప్పుడు ఎందుకు తీసేశారు?కేసీఆర్ పేరు ఉంటే మార్చండి, మాకు…

Read Full News

ఫార్మాసిటీ నుంచి రియల్ ఎస్టేట్ వరకూ: తెలంగాణలో పరిశ్రమల భవిష్యత్తుపై మంటున్న వివాదం

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను నగరం బయటికి తరలించేందుకు ఫార్మాసిటీ అనే భారీ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడం పూర్వ ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ప్రయోజనం — పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, ఆధునిక సాంకేతికతతో పరిశ్రమలను నియంత్రణలో నడపడం. అయితే, తాజా ప్రభుత్వ నిర్ణయాలు ఈ ఉద్దేశాలను పూర్తిగా మార్చేశాయని మాజీ నేతలు ఆరోపిస్తున్నారు. వారి మాటల్లో: “ఇక్కడ ఉన్న 9,300 ఎకరాలను పరిశ్రమల కోసం కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అమ్మేసే…

Read Full News