సాయిశ్వరాచారి మరణం ఆత్మహత్య కాదు… ప్రభుత్వ హత్య!

సాయిశ్వరాచారి మరణం తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి, చివరికి కేవలం 17% మాత్రమే ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని ఉద్యమకారులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ: “ఈ మరణం ఆత్మహత్య కాదు… ప్రభుత్వం చేసిన హత్య. ఈ మోసపు పాలనే సాయిశ్వరాచారిని చంపింది.” అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బీసీ నాయకుల మాటల్లో: “42% రిజర్వేషన్ మాట ఇచ్చి నమ్మబలికి,…

Read Full News

బీసీ రిజర్వేషన్ల హామీ తప్పించిన కాంగ్రెస్ పాలన కారణంగానే సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య: ఉద్యమ నాయకుల ఆగ్రహం

తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై వివాదం మళ్లీ తీవ్రమైంది. రెండు సంవత్సరాలుగా 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడంతోనే బీసీ యువకుడు సాయి ఈశ్వరాచారి ఆత్మహత్యకు పాల్పడ్డాడని బీసీ సంఘాలు, ఉద్యమ నేతలు ఆరోపిస్తున్నారు. ఉద్యమ నాయకులు మాట్లాడుతూ, “మాజీ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించాడు. ఈరోజు బీసీల హక్కుల కోసం మరోసారి సాయి ఈశ్వరాచారి బలి కావడం దురదృష్టకరం, దారుణం” అని వ్యాఖ్యానించారు. వారి ఆరోపణలు…

Read Full News

42% రిజర్వేషన్ హామీ తప్పించిన రేవంత్‌పై బీసీల ఆగ్రహం: బీసీ యువకుడి ఆత్మహత్యతో ఉద్రిక్తత”

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి రాజకీయం వేడెక్కిస్తోంది. 42 శాతం రిజర్వేషన్ హామీ అమలు కాలేదన్న ఆవేదనతో బీసీ కులానికి చెందిన ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రెండు సంవత్సరాల నుంచి 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, ఇప్పటి వరకు అమలు చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉద్యమ నాయకులు తీవ్రంగా మండిపడుతూ, సీఎం రేవంత్ రెడ్డి వాగ్దానాలను ప్రశ్నించారు. “ఒక బీసీ బిడ్డ…

Read Full News

హిల్ట్ పాలసీపై బీజేపీలో ఆఫీషియల్ వార్ — ఎవరు ర్యాలీలో కనిపిస్తారు?

హిల్ట్ — Hyderabad Industrial Land Transformation Policy తెలంగాణ బీజేపీలో పెద్ద రాజకీయ విభేదాలకు దారి తీసింది. ఈ పాలసీపై పార్టీ లోపలే యుద్ధం ముదురుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ పాలసీని బలంగా వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పాలసీ పేరుతో భారీ స్కామ్‌కు తెరతీస్తోందని వీరి ఆరోపణ. అయితే మరోవైపు, ఇద్దరు ఎంపీలు, కొంతమంది ఎమ్మెల్యేలు,…

Read Full News

సాయి ఈశ్వర్ మృతి పై బీసీ సంఘాల ఆందోళన : తీన్మార్ మల్లన్న సహా పలువురి అరెస్ట్

మెడిపల్లిలో తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకుని అగ్ని పెట్టుకున్న సాయి ఈశ్వరాచారి, గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. అనంతరం వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సంగారెడ్డి జిల్లా పోచారం గ్రామానికి చెందిన సాయి ఈశ్వర్ కుటుంబ పోషణ కోసం నగరానికి వచ్చి జగద్గిరిగుట్టలో నివసిస్తూ క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య మరియు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మరణ వార్త తెలిసిన వెంటనే…

Read Full News

సాయి ఈశ్వరాచారి మరణం: బీసీ రిజర్వేషన్‌పై ఆగ్రహం, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. బీసీ వర్గానికి చెందిన సాయి ఈశ్వరాచారి ఆత్మహత్యయత్నం చేసి తరువాత మరణించడం రాష్ట్రవ్యాప్తంగా భారీగా చర్చనీయాంశమైంది. ఇది సాధారణ మరణం కాదని, రాజకీయ హామీల మోసం చేయడంతో వచ్చిన నిరాశ, ఆవేదన ఈ పరిణామానికి దారితీసిందని బీసీ సంఘాలు, ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఘటన హిమాయత్‌నగర్‌లో ఉన్న తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు జరిగింది. అక్కడే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న సాయి ఈశ్వర్‌ను వెంటనే స్థానికులు…

Read Full News

బీసీ హక్కుల కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం… నేతలపై తీవ్ర ఆగ్రహం

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న యువతలో ఆవేదన రోజురోజుకు పెరుగుతోంది. బీసీలకు అన్యాయం జరిగిందన్న ఆవేదనతో సాయి ఈశ్వర్ అనే యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. సాయికి ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నప్పటికీ, బీసీల హక్కుల కోసం తాను ప్రాణం అర్పించడానికి సిద్ధమయ్యాడనడం అతని బాధ ఎంత లోతుగా ఉందో చూపిస్తోంది. ఆత్మహత్యా యత్న సమయంలో సాయి “జై బీసీ… కాంగ్రెస్ మోసం చేసింది… న్యాయం కావాలి” అంటూ…

Read Full News

“10 రోజులు తర్వాత ఎందుకు స్పందిస్తున్నారు?” — తెలంగాణ రాజకీయాల్లో ప‌వ‌న్ వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ చేసిన ప్రాంతీయ వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ వేడి ఇంకా తగ్గలేదు. వ్యాఖ్యలు బయటకు వచ్చినప్పటి నుంచి దాదాపు పది రోజులు గడిచినా, కాంగ్రెస్ నాయకులు, మంత్రులు ఈరోజే హఠాత్తుగా స్పందించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. “ఇన్ని రోజులు నిద్రపోయారా?వాటర్‌లో నీళ్లు కలుపుకుంటున్నారా?కమిషన్ల లెక్కలు వేసుకుంటున్నారా?” అంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ప్రతిస్పందనలో ఆలస్యం కావడం వెనుక ఏదైనా పాలిటికల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఉందా? లేక స్పందన వెనుక ఉద్దేశ్యాలు వేరేవైనా ఉన్నాయా?…

Read Full News

రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం: “ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నాడా? లేక మత ద్వేషం రెచ్చగొడుతున్నాడా?”

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మత వ్యాఖ్యల దుమారం చెలరేగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ సీనియర్ నేత మరియు అధికార ప్రతినిధి రవి కుమార్ మాట్లాడుతూ — “ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటమే అనుచితం. హిందువుల విశ్వాసాలు, దేవుళ్లు గురించి పరిహాసం చేస్తే క్షమాభిక్ష లేదు. ఎన్నికల ముందు దేవాలయాలకు వెళ్ళి ప్రమాణాలు చేస్తాడు… ఇప్పుడు అదే దేవుళ్లను అవహేళన చేస్తాడా?”…

Read Full News

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై విమర్శలు: రాజకీయ పరిపక్వత లేకపోవడమే కారణమా?

తెలుగు రాష్ట్రాల మధ్య సహజమైన అనుబంధం ఎన్నాళ్లనుంచో కొనసాగుతున్నది. ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాలుగా విభజన జరిగినా కూడా భాష, సంస్కృతి, భావజాలం ఒక్కటే. అయితే, ఇటీవల పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఒక రాజకీయ వ్యాఖ్య రెండు రాష్ట్రాల ప్రజల్లో అసంతృప్తికి కారణమైంది. రాజకీయ అనుభవం పెరుగుతున్న తరుణంలో అలాంటి వ్యాఖ్యలు రావడం పలువురు నాయకులు, ప్రజలు బాధ్యతారాహిత్యంగా చూస్తున్నారు. తెలంగాణ భావజాలాన్ని అర్థం చేసుకోలేకపోవడమేనా? పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్‌లో Telangana ప్రజల భావనపై అవగాహన లేకపోవడం స్పష్టంగా కనిపించిందని…

Read Full News