ఎస్‌ఐఆర్‌పై తప్పుడు ప్రచారాలు ఆపాలి.. ప్రజల్లో అపోహలు తొలగించాలి: బీజేపీ

హైదరాబాద్/సిద్దిపేట: సిద్దిపేట జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధుల కోసం నిర్వహిస్తున్న రెండు రోజుల మహా శిక్షణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని బీజేపీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా దేశం ఎదుర్కొంటున్న పలు అంశాలతో పాటు తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న ప్రచారాలపై నాయకులకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఈ నెల 25 నుంచి తెలంగాణలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించాల్సిన…

Read Full News

అకాల వర్షంతో అన్నదాతల ఆవేదన.. నీట మునిగిన ధాన్యం, కొనుగోళ్లలో ఆలస్యం రైతులకు శాపం

తెలంగాణలో అకాల వర్షాలు అన్నదాతలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇప్పటికే పంట కోతలు పూర్తి చేసి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతులు ఇప్పుడు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. వరుసగా రెండు రోజుల పాటు కురిసిన వర్షాలతో పలు జిల్లాల్లో ధాన్యం కుప్పలు నీట మునిగిపోయాయి. కొనుగోలు కేంద్రాలు చిన్నపాటి చెరువులను తలపించే పరిస్థితి నెలకొంది. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు…

Read Full News

రైతులను గాలికొదిలేసిన ప్రభుత్వం.. ధాన్యం కొనుగోళ్లపై తీవ్ర ఆగ్రహం

రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతోందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. యూరియా సరఫరా నుంచి ధాన్యం కొనుగోళ్ల వరకు ప్రతి విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతు బంధు నిధుల విడుదలలో ఆలస్యం, విద్యుత్ సరఫరాలో సమస్యలు, ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని రైతులు చెబుతున్నారు. మిల్లర్లు అదనపు తరుగు పేరుతో రైతులను…

Read Full News

సర్పంచ్ ఎన్నికల్లో హస్తం హవా: ఉత్కంఠ ఫలితాలు, ఒక్క ఓటుతో గెలుపులు, బీఆర్ఎస్ వెనుకంజ

తెలంగాణలో జరిగిన సర్పంచ్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపాయి. ఒక్క ఓటు తేడాతో గెలుపులు, కుటుంబ సభ్యుల మధ్యే పోటీలు, ఓటమిని తట్టుకోలేక గుండుపోటుతో అభ్యర్థుల మృతి వంటి విషాద ఘటనలు ఈ ఎన్నికలకు ప్రత్యేకతగా నిలిచాయి. మృతి చెందిన అభ్యర్థి చివరికి గెలుపొందడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తండ్రి చేతిలో కొడుకు ఓటమి, అన్న చేతిలో సోదరి, అక్క చేతిలో చెల్లి ఓడిపోవడం వంటి ఘటనలు గ్రామ రాజకీయాల్లో పోటీ ఎంత తీవ్రంగా…

Read Full News

కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరిరామ్ ఆస్తుల జప్తు — 40 వేల కోట్ల పనులపై విజిలెన్స్ దర్యాప్తు

కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్-ఇన్-చీఫ్ (ENC) గా పనిచేసిన బి. హరిరామ్ ఆస్తులను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జప్తు చేయాలని నిర్ణయించింది.నీటి పారుదల శాఖ ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జ సోమవారం నాడు నోటిఫికేషన్ జారీ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిందితుడైన హరిరామ్‌పై ఏసీబీ (ACB) ఇప్పటికే కేసు నమోదు చేసి, సోదాలు కూడా నిర్వహించింది. ఇప్పుడు కోర్టు అనుమతితో ఆయన ఆస్తుల జప్తుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. 🔹 జప్తు కానున్న…

Read Full News