తెలంగాణలో రాజకీయ వేడి పెరిగింది: కేసీఆర్ vs రేవంత్ రెడ్డి సభలు, మాటల యుద్ధం హాట్ టాపిక్
తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ఉత్కంఠతరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఒక వైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభ, మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలు ఒకేసారి జరగడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు నేతలు ఒకేసారి ప్రజలను ఉద్దేశించి మాట్లాడటంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రత్యేకంగా కేసీఆర్ ఏడాది తర్వాత బహిరంగ సభలో పాల్గొనడం ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ మధ్యకాలంలో ఆయన పెద్దగా ప్రజల ముందుకు రాకపోవడంతో, ఈ సభలో ఏమి మాట్లాడతారో అన్న…

