ఖమ్మం మైనర్ బాలికపై దారుణం.. 24 గంటల్లో నిందితుడి అరెస్ట్, కేసుపై బక్క జడ్సన్ రాజకీయ విమర్శలు

ఖమ్మం జిల్లాలో 12 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. తల్లంపాడు గ్రామానికి చెందిన బాలిక వేసవి సెలవుల నిమిత్తం ఖమ్మంలోని తన తాతమ్మల ఇంటికి వెళ్లగా, అదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న గౌస్ పాషా అనే వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. బాలిక గట్టిగా అరవడంతో ఘటన బయటపడుతుందనే భయంతో నిందితుడు అపార్ట్‌మెంట్‌పై నుంచి ఆమెను కిందికి తోసివేసినట్లు సమాచారం. తీవ్ర గాయాలపాలైన బాలికను హైదరాబాద్‌లోని…

Read Full News

హైదరాబాద్‌లో నకిలీ ఐపీఎస్ గ్యాంగ్ గుట్టురట్టు.. పోలీసుల పేరుతో రూ.5.26 లక్షల వసూళ్లు

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన నకిలీ ఐపీఎస్ అధికారి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల పేరుతో ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా నాగరాజు రఘువర్మ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, నాగరాజు రఘువర్మ ఇప్పటికే రౌడీషీటర్‌గా నమోదై ఉన్నాడు. గతంలో నకిలీ ఆర్మీ కల్నల్‌గా కూడా చలామణి అయ్యాడని, పీడీ యాక్ట్ కింద జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ తన నేర కార్యకలాపాలను…

Read Full News

ఎల్కారం గ్రామంలో యువకుడి హత్య కలకలం.. కాంగ్రెస్ నాయకులపై కుటుంబ సభ్యుల ఆరోపణలు

సూర్యాపేట జిల్లాలోని ఎల్కారం గ్రామంలో చోటుచేసుకున్న యువకుడి హత్య తీవ్ర కలకలం రేపుతోంది. మృతుడి కుటుంబ సభ్యులు కాంగ్రెస్ నాయకులపై సంచలన ఆరోపణలు చేయడంతో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి చెందిన చింతలపాటి మాధవ్ అనే యువకుడిని పథకం ప్రకారం హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి తల్లి మాట్లాడుతూ, గతంలో జరిగిన రాజకీయ విభేదాలు, పాత కక్షల కారణంగానే తన కుమారుడిని హత్య చేశారని కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో కాంగ్రెస్ నాయకులు గుంపుగా తిరుగుతూ భయానక…

Read Full News

భగీరథ్ పోక్సో కేసులో కొత్త ట్విస్ట్.. స్నేహితుల విచారణ, కొత్త సెక్షన్లు నమోదు

కేంద్రమంత్రి Bandi Sanjay Kumar కుమారుడు Bandi Sai Bhagirath పై నమోదైన పోక్సో కేసు రోజురోజుకూ మరింత సంచలనంగా మారుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలుసెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు విచారణను మరింత వేగవంతం చేశారు. ముఖ్యంగా భగీరథ్ స్నేహితుల పాత్రపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. బాధిత బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదులో, ఘటన జరిగిన సమయంలో భగీరథ్ స్నేహితులు కూడా అక్కడే ఉన్నారని, అనంతరం విషయం బయటకు రాకుండా…

Read Full News

భార్య మోసం తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య.. కన్నబిడ్డను అమ్మేసి మరో పెళ్లికి సిద్ధమైన మహిళ

హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మోసం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం, హయత్‌నగర్ పరిధిలోని కోహెడ గ్రామానికి చెందిన పల్లపు గోవర్ధన్ అనే యువకుడు సరిత అనే యువతిని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారు. అనంతరం వారికి ఓ బిడ్డ జన్మించింది….

Read Full News

ఆర్టీఓ చలాన్ పేరుతో కొత్త సైబర్ మోసం.. ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేస్తే ఖాతాలు ఖాళీ!

వాహనదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా సైబర్ మోసాలు పెరుగుతున్నాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. “ఆర్టీఓ చలాన్ APK” పేరుతో జరుగుతున్న ఈ మోసంలో వాహనదారులకు WhatsApp, SMS, MMS ద్వారా సందేశాలు పంపుతూ “మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి.. వెంటనే జరిమానా చెల్లించండి” అంటూ భయపెడుతున్నారు. ఈ మెసేజ్‌లలో ఒక లింక్ ఇచ్చి, దాని ద్వారా APK ఫైల్ డౌన్లోడ్ చేయాలని కోరుతున్నారు. అయితే ఆ ఫైల్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసిన వెంటనే…

Read Full News

మైక్రో ఫైనాన్స్ పేరుతో భారీ మోసం?.. గిరిజనుల నుంచి వందల కోట్లు వసూలు చేసినట్టు రమావత్ మధు టీంపై ఆరోపణలు

నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో మైక్రో ఫైనాన్స్, అధిక వడ్డీ పేరుతో భారీ మోసం జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పీఏపల్లి మండలం పలుగు తాండాకు చెందిన రమావత్ మధు మరియు అతని టీం గిరిజనులను, ముఖ్యంగా లంబాడీ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలు బాధితుల నుంచి వినిపిస్తున్నాయి. ఆరు నెలల క్రితం అరెస్టై జైలుకు వెళ్లిన రమావత్ బాలాజీ నాయక్ వద్ద మధు కారు…

Read Full News

మ్యూల్ ఖాతాల మాఫియా: బ్యాంకు సిబ్బందితో చేతులు కలిపిన సైబర్ నేరగాళ్లు

తెలంగాణలో సైబర్ నేరాల వెనుక ఉన్న అసలు మెకానిజం ఇప్పుడు క్రమంగా వెలుగులోకి వస్తోంది. ఇప్పటివరకు దలారుల దంధాగా భావించిన మ్యూల్ ఖాతాల వ్యవహారం, ఇప్పుడు బ్యాంకు సిబ్బంది ప్రమేయంతో నడుస్తున్న పెద్ద నెట్‌వర్క్‌గా బయటపడుతోంది. కమిషన్ల ఆశతో కొందరు బ్యాంకు మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు, కేవైసి అప్రూవర్స్ సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఒక వాణిజ్య బ్యాంకు మేనేజర్ ఉద్యోగంలో చేరిన రెండేళ్లకే అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడానికి అలవాటు పడ్డాడు. ప్రతి కరెంట్…

Read Full News

మ్యూల్ ఖాతాల మాఫియా: బ్యాంకు సిబ్బందితో చేతులు కలిపిన సైబర్ నేరగాళ్లు

తెలంగాణలో సైబర్ నేరాల వెనుక ఉన్న అసలు మెకానిజం ఇప్పుడు క్రమంగా వెలుగులోకి వస్తోంది. ఇప్పటివరకు దలారుల దంధాగా భావించిన మ్యూల్ ఖాతాల వ్యవహారం, ఇప్పుడు బ్యాంకు సిబ్బంది ప్రమేయంతో నడుస్తున్న పెద్ద నెట్‌వర్క్‌గా బయటపడుతోంది. కమిషన్ల ఆశతో కొందరు బ్యాంకు మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు, కేవైసి అప్రూవర్స్ సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఒక వాణిజ్య బ్యాంకు మేనేజర్ ఉద్యోగంలో చేరిన రెండేళ్లకే అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడానికి అలవాటు పడ్డాడు. ప్రతి కరెంట్…

Read Full News

మ్యూల్ ఖాతాల మాఫియా: బ్యాంకు సిబ్బందితో చేతులు కలిపిన సైబర్ నేరగాళ్లు

తెలంగాణలో సైబర్ నేరాల వెనుక ఉన్న అసలు మెకానిజం ఇప్పుడు క్రమంగా వెలుగులోకి వస్తోంది. ఇప్పటివరకు దలారుల దంధాగా భావించిన మ్యూల్ ఖాతాల వ్యవహారం, ఇప్పుడు బ్యాంకు సిబ్బంది ప్రమేయంతో నడుస్తున్న పెద్ద నెట్‌వర్క్‌గా బయటపడుతోంది. కమిషన్ల ఆశతో కొందరు బ్యాంకు మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు, కేవైసి అప్రూవర్స్ సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఒక వాణిజ్య బ్యాంకు మేనేజర్ ఉద్యోగంలో చేరిన రెండేళ్లకే అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడానికి అలవాటు పడ్డాడు. ప్రతి కరెంట్…

Read Full News