నల్గొండ సభకు రాజగోపాల్ రెడ్డి దూరం.. మంత్రి పదవి ఆలస్యమే అలకకు కారణమా?
తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి అంతర్గత రాజకీయాలపై చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండలో నిర్వహించిన సభకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. అంతేకాదు, తన నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు కూడా సభకు వెళ్లవద్దని సూచించినట్లు ప్రచారం జరుగుతుండటంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. రాజగోపాల్ రెడ్డి సభకు దూరంగా ఉండటానికి అసలు కారణం ఏమిటనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది మంత్రి…

