నెలకో నోటిఫికేషన్ హామీ.. 2500 పోస్టులతోనే సరిపోతుందా? నిరుద్యోగుల్లో అనుమానాలు

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కొంత ఊరట కలిగించేలా Telangana State Public Service Commission (టీజీపీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకునే దిశగా కసరత్తు ప్రారంభించింది. ఇకపై నెలకో నోటిఫికేషన్ విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ పొందిన సుమారు 2500 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేస్తూ ఎగ్జామ్ షెడ్యూల్ రూపొందించడంలో కమిషన్ అధికారులు నిమగ్నమయ్యారు. ఇటీవల Telangana Pollution Control Board లో…

Read Full News

గ్రూప్-1 నియామకాలపై సుప్రీంకోర్ట్ క్లియర్ సిగ్నల్: పిటిషన్లు డిస్మిస్, నియామకాలకు గ్రీన్ లైట్

తెలంగాణ గ్రూప్-1 నియామకాలపై నెలకొన్న న్యాయపరమైన అనిశ్చితికి ముగింపు పలుకుతూ Supreme Court of India కీలక తీర్పు వెలువరించింది. Telangana State Public Service Commission చేపట్టిన 563 పోస్టుల నియామక ప్రక్రియ చట్టబద్ధమేనని స్పష్టం చేస్తూ, దీనిని సవాల్ చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు ముందుగా Telangana High Court ను ఆశ్రయించారు. సింగిల్ జడ్జ్ బెంచ్ పరీక్షల్లో పారదర్శకత లోపించిందని పేర్కొంటూ…

Read Full News

గ్రూప్ వన్ నియామకాలు సక్రమమే: అవకతవకలకు ఆధారాలు లేవని స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టు

తెలంగాణలో గ్రూప్ వన్ నియామకాలపై కొనసాగుతున్న అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. గ్రూప్ వన్ పరీక్షలు సక్రమంగానే జరిగాయని, అవకతవకలు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. గతంలో సింగిల్ బెంచ్ విధించిన స్టేను పూర్తిగా కొట్టివేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తుది తీర్పును ప్రకటించింది. గ్రూప్ వన్ నియామకాలపై 500 మందికి పైగా నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఎంపికైన అభ్యర్థుల్లో అవకతవకలు జరిగాయని, ముఖ్యంగా ఇంగ్లిష్ మీడియం…

Read Full News

గ్రూప్ వన్ నియామకాలు సక్రమమే: అవకతవకలకు ఆధారాలు లేవని స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టు

తెలంగాణలో గ్రూప్ వన్ నియామకాలపై కొనసాగుతున్న అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. గ్రూప్ వన్ పరీక్షలు సక్రమంగానే జరిగాయని, అవకతవకలు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. గతంలో సింగిల్ బెంచ్ విధించిన స్టేను పూర్తిగా కొట్టివేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తుది తీర్పును ప్రకటించింది. గ్రూప్ వన్ నియామకాలపై 500 మందికి పైగా నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఎంపికైన అభ్యర్థుల్లో అవకతవకలు జరిగాయని, ముఖ్యంగా ఇంగ్లిష్ మీడియం…

Read Full News

ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే ఇవ్వాలి: నిరుద్యోగుల పిలుపు

ఇది మన హక్కుల కోసం పోరాటం” – యువత నినాదం రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతోంది. “ఇది రాజకీయ కార్యక్రమం కాదు, మన హక్కుల కోసం చేసే పోరాటం” అంటూ యువత స్పష్టంగా ప్రకటించింది. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం చేపట్టే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వాట్సాప్, గ్రామగ్రూపుల్లో షేర్ చేయండి ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలంటే ప్రతి ఒక్కరూ…

Read Full News

గ్రూప్–3 తుది జాబితా విడుదల: 1370 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

గ్రూప్–3 పరీక్షలకు సంబంధించిన తుది ఎంపిక జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) విడుదల చేసింది. గత ఏడాది నవంబర్‌లో నిర్వహించిన గ్రూప్–3 పరీక్షల ఫలితాలు ఇప్పటికే ప్రకటించగా, ధ్రువపత్రాల పరిశీలన పూర్తయ్యాక గురువారం తుది జాబితాను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 1,370 పోస్టుల భర్తీ కోసం 2022 డిసెంబర్‌లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు అనుగుణంగా 2023 నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్–3 పరీక్షలు నిర్వహించారు. అనంతరం…

Read Full News

TSPSC 1036 ఉద్యోగాల రద్దుపై నిరుద్యోగుల ఆవేదన: న్యాయం ఎక్కడ?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఆశలతో సంవత్సరాల పాటు పోరాడుతున్న నిరుద్యోగులకు మరోసారి గట్టి దెబ్బ పడింది. గ్రూప్-టికి సంబంధించిన 1036 ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై హైకోర్టు తాజాగా రద్దు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై బాధిత అభ్యర్థులు ఈరోజు హైదరాబాద్‌లో మీడియా ముఖాముఖి పెట్టి తమ వేదనను వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ప్రతినిధి ఇంద్ర నాయక్ మాట్లాడుతూ, “ఈ పోస్టుల నోటిఫికేషన్ 2015లో వచ్చింది……

Read Full News

టీజీపీఎస్సీ ఫలితాల రద్దుపై అత్యవసర చర్యలు – నిరుద్యోగులలో ఆందోళన పెరుగుదల

టీజీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల వ్యవహారం రాష్ట్రంలో కొత్త మలుపు తిరిగింది. హైకోర్టు తాజా తీర్పుతో 2015 గ్రూప్-1 సెలెక్షన్ లిస్ట్‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అత్యవసరంగా సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. ➡️ హైకోర్టు తీర్పుపై అపీల్‌కు నిర్ణయం చైర్మన్ బుర్ర వెంకటేశం అధ్యక్షతన కమిషన్ సభ్యులు సుదీర్ఘంగా చర్చించిన తరువాత, న్యాయ నిపుణుల సలహా మేరకు హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అపీల్ చేసేందుకు సిద్ధమయ్యారు.కమిషన్ ప్రకారం,…

Read Full News