అకాల వర్షంతో అన్నదాతల ఆవేదన.. నీట మునిగిన ధాన్యం, కొనుగోళ్లలో ఆలస్యం రైతులకు శాపం

తెలంగాణలో అకాల వర్షాలు అన్నదాతలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇప్పటికే పంట కోతలు పూర్తి చేసి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతులు ఇప్పుడు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. వరుసగా రెండు రోజుల పాటు కురిసిన వర్షాలతో పలు జిల్లాల్లో ధాన్యం కుప్పలు నీట మునిగిపోయాయి. కొనుగోలు కేంద్రాలు చిన్నపాటి చెరువులను తలపించే పరిస్థితి నెలకొంది. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు…

Read More

రైతులను గాలికొదిలేసిన ప్రభుత్వం.. ధాన్యం కొనుగోళ్లపై తీవ్ర ఆగ్రహం

రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతోందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. యూరియా సరఫరా నుంచి ధాన్యం కొనుగోళ్ల వరకు ప్రతి విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతు బంధు నిధుల విడుదలలో ఆలస్యం, విద్యుత్ సరఫరాలో సమస్యలు, ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని రైతులు చెబుతున్నారు. మిల్లర్లు అదనపు తరుగు పేరుతో రైతులను…

Read More

తెలంగాణ కాంగ్రెస్‌పై ఏఐసీసీ ఫోకస్.. మంత్రివర్గంలో భారీ మార్పుల సంకేతాలు?

నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ.తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కేరళ, తమిళనాడు ప్రభుత్వాల ఏర్పాటు ప్రక్రియలో బిజీగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానం.. ఆ ప్రక్రియ పూర్తయ్యాక పూర్తిస్థాయిలో తెలంగాణపై దృష్టి పెట్టబోతుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా మంత్రివర్గ ప్రక్షాళన, శాఖల మార్పులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం, పార్టీ-ప్రభుత్వ సమన్వయం వంటి అంశాలపై ఏఐసీసీ సీరియస్‌గా ఫోకస్ పెట్టినట్టు సమాచారం. సీఎం రేవంత్…

Read More

గోదావరి జలాలపై వివాదం: తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆరోపణలు

గోదావరి జలాలపై తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య మరోసారి వివాదం చెలరేగింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన కేంద్ర జల సంఘం (CWC) సమావేశం నేపథ్యంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జనవరి 30న ఢిల్లీలో రెండు రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన మినిట్స్ ఫిబ్రవరి 12న విడుదల కాగా, అందులో గోదావరి జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినే విధంగా అంశాలు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి జలాల విషయంలో…

Read More

మిర్యాలగూడ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబాటు – మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలి: ఉత్తం కుమార్ రెడ్డి

మిర్యాలగూడ పట్టణం, నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని సహకార శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మిర్యాలగూడలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఇది ఆసియాలోనే అతిపెద్ద రైస్ ఇండస్ట్రీ ప్రాంతమని, వ్యాపార వర్గాలు, రైతులు కష్టపడి జీవించే ప్రాంతమని అన్నారు. ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని భారీ నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా…

Read More

సీఎం రేవంత్ రెడ్డి గైర్హాజరీలో కాంగ్రెస్‌లో కలకలం: నలుగురు మంత్రుల అత్యవసర భేటీ వెనుక అసలు కథ

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు ఇప్పుడు బయటపడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగా, పీసీసీ చీఫ్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే రాష్ట్రంలో నలుగురు కీలక మంత్రులు అత్యవసరంగా సమావేశం కావడం రాజకీయంగా సంచలనంగా మారింది. సోమవారం ‘ఎట్ హోమ్’ విందు అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో జరిగిన ఈ భేటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశం సుమారు…

Read More

అసెంబ్లీ బాయికాట్‌తో లాభం ఎవరికీ? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, పవర్ పాయింట్ రాజకీయంపై తీవ్ర విమర్శలు

ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పూర్తిగా ప్రశ్నించడం లేదని తాను అనట్లేదని, కానీ బీజేపీతో పోలిస్తే కాస్త మెరుగ్గానే ఉందని రాజకీయ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఇంకా ఎక్కువగా గ్రౌండ్‌లో తిరగాల్సిన అవసరం ఉందన్నారు. హరీష్ రావు, కేటీఆర్ వంటి నేతలు ప్రజల్లోకి వెళ్లి మరింత బలంగా ప్రశ్నించవచ్చని సూచించారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రోజు బీఆర్ఎస్ బాయికాట్ చేయడాన్ని ఆయన సమర్థించినా, ఆ తర్వాత కూడా అసెంబ్లీకి రాకపోవడమే పెద్ద తప్పు అని విమర్శించారు. ఒకరోజు నిరసన…

Read More

కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌ మధ్య PPT వార్‌.. అసెంబ్లీ నుంచి తెలంగాణ భవన్‌ వరకూ పవర్‌పాయింట్‌ రాజకీయాలు

కాంగ్రెస్‌.. బీఆర్‌ఎస్‌ మధ్య PPT వార్‌.. ఇవాళ పోటాపోటీ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లునీళ్లు నిప్పులు అవుతున్నాయి. లెక్కలే అస్త్రాలు అవుతున్నాయి. తెలంగాణ గట్టు మీద పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ వార్‌ నడుస్తోంది. అసెంబ్లీలో ప్రభుత్వం PPTకి సిద్ధమైంది. ఇందుకోసం పోటీగా BRS కూడా PPTకి రెడీ అయింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య వాడీవేడి రచ్చ మొదలైంది. నీళ్లు నిప్పులుగా మారుతున్నాయి. ఏకంగా పోటా పోటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్…

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత సీఎం పదవి మారుతుందా? రేవంత్ రెడ్డి భవితవ్యం పై వేడెక్కిన చర్చ

జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక ఫలితాలు వెలువడిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవితవ్యం ఏమవుతుందన్న ప్రశ్న రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మరింత ఊపందుకుంది. “జూబ్లీ హిల్స్‌లో రేవంత్ రెడ్డి ఓడిపోతే ఆయనకు ఎలాంటి సమస్య లేదని చాలామంది భావించినా… నిజానికి ఆయన గెలిస్తేనే పదవి ప్రమాదంలో పడుతుందని, ఆయనను ఓడగొట్టేందుకు అంతర్గతంగా ప్రయత్నాలు జరిగాయని’’ కొంతమంది నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో నెక్స్ట్ సీఎం ఎవరు? అనే…

Read More

ఆర్టీఐలతో భూ కేటాయింపుల దందా బహిర్గతం – రేవంత్ కేబినెట్‌లో అంతర్గత పావులు కదలిక?

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం లో కొత్త సంచలనం.తాజాగా వివిధ భూ కేటాయింపులు, టెండర్లు, కాంట్రాక్ట్ పనుల వివరాలు తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున ఆర్టీఐ (RTI) దరఖాస్తులు సమర్పించబడుతున్నాయి. వీటిలో కొన్ని మంత్రులే లేదా వారి అనుచరులే పెట్టినవని సమాచారం. ఆర్టీఐల ద్వారా ఎన్ని కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి, వారి టెక్నికల్ మరియు ఫైనాన్షియల్ బిడ్స్ వివరాలు, భూముల కేటాయింపుల జాబితా, ఇవన్నీ కూడా కోరుతున్నారని తెలుస్తోంది.దాంతో జిల్లా స్థాయి అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. కొందరు అధికారులు…

Read More