రైతుల గురించి మాట్లాడితే సస్పెండ్?.. ఆర్టీసీ డ్రైవర్ అశోక్ వ్యవహారం పై దుమారం

తెలంగాణలో ఓ ఆర్టీసీ డ్రైవర్ వ్యవహారం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. రైతుల సమస్యల గురించి మాట్లాడినందుకే తనపై చర్యలు తీసుకున్నారని జగిత్యాలకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్ ఆరోపించడంతో రాజకీయంగా కూడా ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నాయకులు ధర్నా…

Read More

అమీర్‌పేట్ హాస్టల్ వివాదం.. బొంతు శ్రీదేవి సంచలన ఆరోపణలు.. ప్రాస్టిట్యూషన్, దాడులపై ఫిర్యాదులు

నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని ఏషియన్ హాస్టల్ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజులుగా ఈ హాస్టల్‌కు సంబంధించిన పలు వీడియోలు, ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హాస్టల్‌లో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని, కొంతమంది వ్యక్తులు హాస్టల్‌లోకి చొరబడి దాడులు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం ఇప్పుడు పోలీస్, మహిళా కమిషన్ దృష్టికి చేరింది. ఈ వివాదంపై స్పందించిన బొంతు శ్రీదేవి సంచలన ఆరోపణలు…

Read More

అభినవ్ దర్శన్ డ్రామాపై శివశక్తి ఫైర్.. మత మార్పిడులు, పాస్టర్ల రాజకీయాలపై తీవ్ర ఆరోపణలు

ఓకే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో శివశక్తి నాయకుడు చెట్లపల్లి కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభినవ్ దర్శన్‌పై జరిగిన దాడి ఘటన అసలు నిజం కాదని, అది పూర్తిగా ముందే ప్లాన్ చేసిన డ్రామా అని ఆరోపించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలను పరిశీలించిన వెంటనే ఇది స్కిట్ అని తనకు అర్థమైందని తెలిపారు. దాడి జరిగినట్లు చూపించిన వీడియోల్లో అనేక అనుమానాస్పద అంశాలు కనిపించాయని కళ్యాణ్ పేర్కొన్నారు. కళ్లలో కారం కొట్టారని చెబుతూ…

Read More

“నిజం కోసం.. జనం కోసం”.. ఓకే టీవీ ఐదేళ్ల ప్రస్థాన గీతం వైరల్

నిజం కోసం.. జనం కోసం” అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఓకే టీవీ తన ఐదేళ్ల ప్రస్థానాన్ని ప్రతిబింబించే ప్రత్యేక గీతాన్ని విడుదల చేసింది. ప్రస్తుతం ఈ గీతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజల సమస్యలను ప్రశ్నించే వేదికగా, అన్యాయంపై అక్షర యుద్ధం చేసే మీడియా సంస్థగా తమ ప్రయాణాన్ని ఈ గీతంలో ప్రతిబింబించారు. “ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక ఓకే టీవీ”, “శ్రవ్య స్వరం.. సమరభా స్వరం” వంటి పదాలతో రూపొందిన ఈ గీతం…

Read More

మా జీవితాలు నాశనం చేయొద్దు సార్”.. పవన్ కళ్యాణ్‌కు జనసేన కార్యకర్త భావోద్వేగ విజ్ఞప్తి

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఓ పార్టీ కార్యకర్త చేసిన భావోద్వేగ విజ్ఞప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కడప జిల్లాకు చెందిన జనసేన కార్యకర్త ఒకరు పార్టీ పరిస్థితులు, కార్యకర్తల బాధలు, గుర్తింపు లేకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. “2014లో పార్టీ పెట్టిన రోజు నుంచి మేము మీ వెంటే ఉన్నాం. కానీ ఇప్పటికీ మా బతుకులు మారలేదు. కడపలో 10 మంది ఉంటే ఒక్కరికీ చైర్మన్ పోస్టు…

Read More

సర్పంచ్ దౌర్జన్యం ఆరోపణలు: గ్రామంలో ఉద్రిక్తత, వీడియో వైరల్

ఒక గ్రామంలో సర్పంచ్ ప్రవర్తనపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలతో మర్యాదగా వ్యవహరించాల్సిన స్థానంలో, దౌర్జన్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వీడియోలో సర్పంచ్ ఒక వ్యక్తిని బలవంతంగా కూర్చోమని చెప్పడం, మర్యాద పేరిట ఒత్తిడి చేయడం, అలాగే తమ పనులను ప్రస్తావిస్తూ ప్రజలపై గట్టిగా మాట్లాడడం కనిపిస్తోంది. “గ్రామ అభివృద్ధి కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశాం” అంటూ ప్రశ్నించిన తీరు…

Read More

ఇళ్లు కూల్చివేతలతో రోడ్డున పడిన పేద కుటుంబాలు – డయాలిసిస్ రోగితో కన్నీటి కథ

ఇళ్లు కూల్చివేతలతో పేద కుటుంబాలు రోడ్డున పడిపోయిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బాధితులు కన్నీళ్లతో తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. “మేము గరీబులం… మా ఇళ్లు కూల్చేస్తే ఎక్కడికి పోవాలి?” అని ఒక మహిళ వేదన వ్యక్తం చేసింది. ఆమె భర్త డయాలిసిస్ పేషెంట్ అని, ఈ టెన్షన్ వల్ల ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. “ఇంత టెన్షన్ లో ఆయన చచ్చిపోతే నేను ఏమవుతాను?” అని కన్నీటి పర్యంతమైంది. ఇళ్లు…

Read More

జగ్గారెడ్డి లడ్డూ వివాదం – దేవాలయంలో ప్రసాదం పంపిణీపై ఆగ్రహం

సంగారెడ్డి ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి ఇటీవల ఒక వివాదంలో చిక్కుకున్నారు. దేవాలయంలో ప్రసాదం పంపిణీ చేసిన విధానం పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం, జగ్గారెడ్డి గారు దేవాలయ గోపురంపై నిలబడి, భక్తులకు లడ్డూలను విసురుతూ పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా దేవాలయాల్లో ప్రసాదం ఎంతో గౌరవంతో, శ్రద్ధతో ఇవ్వాల్సినదిగా భావిస్తారు….

Read More

కాళ్లు మొక్కుత బాంచన్… ఒక్క యూరియా బస్త ఇప్పించండి సార్” – అధికారి కాళ్లు పట్టుకున్న రైతులు

కాళ్లు మొక్కుత బాంచన్… ఒక్క యూరియా బస్త అయినా ఇప్పించండి సార్” అంటూ రైతులు వ్యవసాయ అధికారి కాళ్లు పట్టుకొని వేడుకున్న హృదయవిదారక ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నరసింహులపేట మండలంలో జరిగిన ఈ ఘటన అక్కడున్న వారందరినీ కలచివేసింది. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలోని రైతు వేదిక వద్ద ఆదివారం యూరియా కొరత తీవ్రంగా కనిపించింది. పంటను కాపాడుకునేందుకు వచ్చిన రైతులకు యూరియా అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం, ఆవేదన వ్యక్తమైంది. ఈ క్రమంలో నరసింహులపేట…

Read More

టీవీలో కాదు… ఓపెన్ ప్లాట్‌ఫామ్‌లోనే ప్రజల గళం: అధికారుల అహంకారానికి ప్రజలే సమాధానం

ప్రజాస్వామ్యం అంటే మాట్లాడే హక్కు.అది ఎవరి అనుమతి మీద ఆధారపడే హక్కు కాదు. కానీ తెలంగాణలో ఓ సంఘటనలో అధికారుల అహంకారం, ప్రజల ఆగ్రహం, మాటల యుద్ధం — ఇవన్నీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించాయి. 🔹 “మీరు ఎవరు? అనుమతి ఎవరు ఇచ్చారు?” — అధికారుల తీరుపై ఆగ్రహం వార్తల ప్రకారం, ప్రభుత్వ పనులు, మరమ్మతులు, నిధుల వినియోగం, మరియు పబ్లిక్ వర్క్స్‌పై ప్రశ్నలు అడిగినందుకు ఒక పౌరుడిపై అధికారులు అహంకార తీరులో స్పందించారు. ఆఫీసర్ మాటలు…

Read More