News
అప్పుల తెలంగాణ – రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం? ప్రజల సొమ్ముతో ఎవరి ఆటలు?
అప్పుల తెలంగాణ – అభివృద్ధి ఎక్కడ? రెండు ప్రభుత్వాలు, పదేళ్ల అప్పులు, రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజల ప్రశ్నలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పది సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ పది సంవత్సరాల కాలాన్ని మొత్తం లెక్కలోకి తీసుకుంటే, తెలంగాణ రాష్ట్రం మీద ఉన్న అప్పు సుమారుగా మూడు నుంచి నాలుగు లక్షల కోట్ల రూపాయల వరకు చేరిందని ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అప్పు చేయడం తప్పు కాదు. కానీ ఆ అప్పు వల్ల ప్రజలకు…
నిజంగానే తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందా? అప్పులు, అవినీతి, వ్యవస్థ వైఫల్యాలపై సమీక్ష
10 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర ప్రయాణం – అభివృద్ధి, అప్పులు, అవినీతి, వ్యవస్థ వైఫల్యంపై నిష్పక్షపాత విశ్లేషణ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి దాదాపు 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ నిజంగా అభివృద్ధిలో దూసుకుపోయిందా? ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయా? పేదవాడు పేదవాడిగానే, ధనవంతుడు ధనవంతుడిగానే మిగిలిపోయాడా? అన్న ప్రశ్నలు నేడు ప్రతి చర్చలో వినిపిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నప్పుడు ప్రజల్లో ఉన్న ఆశలు అపారమైనవి. నీళ్లు, నిధులు, నియామకాలు –…
గ్రామ పాఠశాల అభివృద్ధికి పెద్దపీట.. స్ట్రెంత్ పెంచితే నిధులు, సదుపాయాలు
గ్రామ పాఠశాల అభివృద్ధికి ప్రజాప్రతినిధుల సమిష్టి ప్రయత్నం విద్యాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న గ్రామ కమిటీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాఠశాల భవనాల అభివృద్ధికి సంబంధించిన అంచనాలను ఇప్పటికే గ్రామ కాంట్రాక్టర్ ద్వారా సిద్ధం చేయించగా, దానికి సుమారు రూ.10 నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది. ఇది గౌరవనీయులైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి…
వ్యాఖ్యలకే యూఏపీఏనా..? ఎన్నయ్య గారి అరెస్ట్పై రాజ్యాంగ హక్కుల ప్రశ్న
కేవలం వ్యాఖ్యలు చేసినందుకే యూఏపీఏ వంటి కఠినమైన చట్టాన్ని ప్రయోగించడమా..? ఇదే ఇప్పుడు ప్రజాస్వామ్య వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ఎన్నయ్య గారిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ పలువురు రాజ్యాంగ హక్కులపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఎన్నయ్య గారిపై యూఏపీఏ సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేయడం జరిగిందని సమాచారం. నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన అనంతరం 15 రోజుల రిమాండ్ విధించారు. అయితే యూఏపీఏ చట్టం అనేది దేశంలో ఉన్న…
కృష్ణ–గోదావరి జలాలపై సభలోనే చర్చకు సిద్ధం: కేసీఆర్కు ఓపెన్ ఛాలెంజ్, పాలమూరు–రంగారెడ్డిపై ప్రజా ఉద్యమానికి బిఆర్ఎస్ సంకేతం
2023 ఎన్నికలకు ముందు కేసీఆర్ పూర్తిగా రాజకీయాల్లో క్రియాశీలకంగానే ఉన్నారని, అయినా ప్రజల తీర్పుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బిఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. తాజాగా గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ గ్రామ పంచాయతీలను గెలుచుకోవడం ద్వారా కేసీఆర్ నాయకత్వాన్ని అక్కడి ప్రజలు తిరస్కరించారన్న వాదనను కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్న నేపథ్యంలో, దీనిపై బిఆర్ఎస్ ఘాటుగా స్పందించింది. గజ్వేల్ ప్రజలు కేసీఆర్ రాజకీయాల్లో లేరని కాదు, ఎమ్మెల్యేగా ఉన్నా ఉపయోగం లేదన్న భావనతో తీర్పు ఇచ్చారని…
వికారాబాద్లో బీజేపీ బలం పెరుగుతోంది: బిఆర్ఎస్ జిల్లా నాయకత్వంపై ఘాటు విమర్శలు, రాబోయే ఎన్నికల్లో గెలుపు మా దేనంటూ బీజేపీ నేతల ధీమా
వికారాబాద్ జిల్లాలో బీజేపీ బలం రోజు రోజుకు పెరుగుతోందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు గౌరవ చేవేల పార్లమెంట్ సభ్యులు వికారాబాద్ జిల్లాలో సన్మాన కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం బీజేపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పరిణామాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాము బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఉద్యమ కాలం నుంచి గ్రామస్థాయిలో కష్టపడి సర్పంచులను…
రోడ్డు మీద కాదు.. అసెంబ్లీలో చర్చిద్దాం: కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్
తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రోడ్డు మీద విమర్శలు కాదు, అసెంబ్లీ వేదికగా చర్చకు రావాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. సికింద్రాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో జరిగిన తేనేటి విందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం, కృష్ణా గోదావరి జలాల అంశంపై సభలో చర్చకు సిద్ధమా అని కేసీఆర్ను ప్రశ్నించారు. కృష్ణా…
పార్టీ గుర్తుతో ఎన్నికలు వస్తే గెలుపు మనదే: కేసీఆర్ ధీమాబీజేపీ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ శ్రేణుల్లో కౌంటర్ రాజకీయాలు
పార్టీ గుర్తుతో ఎన్నికలు జరిగితే గెలుపు ఖచ్చితంగా తమదేనని మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా బిఆర్ఎస్ వైపే ఉన్నారని, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ ఎల్పి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ పాల్గొని పార్టీ భవిష్యత్తుపై కీలక దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో సభ్యత్వాల నమోదు, పార్టీ కమిటీల పునర్వ్యవస్థీకరణ, రాబోయే రాజకీయ వ్యూహాలపై విస్తృతంగా చర్చ…
చాలా రోజుల తర్వాత బయటికి వచ్చిన కేసీఆర్: జలాలపై పోరు, కాంగ్రెస్ పాలనపై ఘాటు విమర్శలు, బిఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్
చాలా రోజుల తర్వాత బయటికి వచ్చిన కేసీఆర్: జలాలపై పోరు, కాంగ్రెస్ పాలనపై ఘాటు విమర్శలు, బిఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ చాలా నెలల విరామం తర్వాత మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. నిన్న బిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చి శాసనసభాపక్ష సమావేశం (ఎల్పీ మీటింగ్)లో పాల్గొన్న ఆయన, పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. ముఖ్యంగా తెలంగాణ జలాల అంశం, బనకచెర్ల ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్కు నీళ్ల…
తెలంగాణ ఉద్యమకారుడు గాధ ఇన్నయ్య అరెస్ట్.. వాక్ స్వేచ్ఛపై దాడి అంటూ తీవ్ర విమర్శలు
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మావోయిస్టు నేత గాధ ఇన్నయ్యను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్ట్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. జంగామ జిల్లా జఫర్గడ్ మండలం రేగడి తాండా పరిధిలోని “మా ఇల్లు – ప్రజాధరణ ఆశ్రమం” నుంచి ఆదివారం ఉదయం ఆయనను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ పోలీసులు, మావోయిస్టులకు అనుకూల వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఉపా (UAPA) చట్టం కింద కేసు నమోదు చేశారు. నాంపల్లి కోర్టులో హాజరు పరచగా 14 రోజుల…

