Headlines

తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ మంచి ఆరంభమే.. కానీ ఉద్యోగాలపై స్పష్టత ఇస్తేనే విద్యార్థుల్లో నమ్మకం పెరుగుతుంది

తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ మంచి ఆరంభమే.. కానీ ఉద్యోగాలపై స్పష్టత ఇస్తేనే విద్యార్థుల్లో నమ్మకం పెరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ విద్యారంగంలో ఒక కీలకమైన అడుగుగా కనిపిస్తున్నాయి. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఈ పాఠశాలలు ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచే అవకాశముంది. అయితే విద్యా సంస్కరణలతో పాటు ఉద్యోగాల కల్పనపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఆరుట్ల…

Read Full News

బోయినపల్లి భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ ఆందోళన.. బాధితులకు న్యాయపోరాటం చేస్తామని హామీ

బోయినపల్లి ప్రాంతంలో నివసిస్తున్న పేద కుటుంబాల గృహ సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం కోసం కేటాయిస్తామని ప్రకటించిన భూమి ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లిందని ఆరోపిస్తూ బాధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు, బోయినపల్లిలో సుమారు ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిలో 6,000 ఇంద్రమ్మ ఇళ్లు నిర్మిస్తామని ప్రజాప్రతినిధులు గతంలో ప్రకటించారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం ఆ భూమిపై ప్రైవేటు వ్యక్తులు హక్కులు చెలాయిస్తున్నారని,…

Read Full News

రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ఆగిపోయాయి.. కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు చేసిన ఉద్యమ ఫలితంగా రాష్ట్రం ఏర్పడిందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావానికి దాదాపు పన్నెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో తెలంగాణలో ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన సభలో మాట్లాడిన నాయకులు, రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రస్తుతం నిలిచిపోయాయని…

Read Full News

ప్రభుత్వ విద్యను ప్రైవేట్ విద్యకు దీటుగా తీర్చిదిద్దుతున్నాం: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ద్వారా నూతన విద్యా సంస్కరణలను అమలు చేస్తోందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆరుట్ల గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ప్రధాన శక్తి విద్యేనని, విద్యావంతులైన యువతే రేపటి తెలంగాణకు బలమైన…

Read Full News

ప్రభుత్వ పాఠశాలలే భవిష్యత్ నాయకుల పునాది.. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌తో విద్యా విప్లవం: సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వ పాఠశాలల నుంచే భవిష్యత్ నాయకులు.. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌తో విద్యా విప్లవం: సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆరుట్ల గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని 24 వేల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు ఆరుట్ల పాఠశాల స్ఫూర్తిదాయక నమూనాగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మూడు లక్షల కోట్లకు పైగా ఉన్న బడ్జెట్‌లో…

Read Full News

తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌తో విద్యారంగంలో కొత్త అధ్యాయం.. ప్రతి మండలంలో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలే లక్ష్యం

తెలంగాణలో విద్యారంగాన్ని కొత్త దిశగా తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ వ్యవస్థకు శ్రీకారం చుట్టిందని విద్యాశాఖ మంత్రి తెలిపారు. ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్‌కు ఏమాత్రం తీసిపోకుండా అన్ని ఆధునిక సౌకర్యాలతో ఉండాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ అని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలు మౌలిక సదుపాయాల కొరతతో ఉండేవని, అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయని చెప్పారు….

Read Full News

హైడ్రాపై మరోసారి తెలంగాణ హైకోర్టు అసహనం.. “మీకు మీరు సూపర్ కాప్స్ అనుకోవద్దు”

హైదరాబాద్‌లో చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో ఏర్పాటైన హైడ్రా వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. చట్ట పరిధిలోనే పని చేయాలని, ప్రభుత్వ యంత్రాంగంలో భాగమైన హైడ్రా కూడా నిబంధనలకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. మల్కాజిగిరి మండలం లోతుకుంట ప్రాంతంలోని సర్వే నంబర్ 1/2కు సంబంధించిన భూ వివాదం విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ భూమికి సంబంధించి ప్రభుత్వం గతంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ,…

Read Full News

నిరుద్యోగులపై నిర్బంధం.. పెండింగ్ నోటిఫికేషన్ల విడుదల కోసం దిల్‌సుఖ్‌నగర్‌లో భారీ ర్యాలీ

తెలంగాణలో నిరుద్యోగుల ఆందోళనలు మరోసారి ఉద్ధృతమయ్యాయి. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ యువత, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో దిల్‌సుఖ్‌నగర్‌లో నిర్వహించిన భారీ ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపిస్తూ యువత రోడ్లపైకి వచ్చింది. ముఖ్యంగా పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 20,000 కానిస్టేబుల్ పోస్టులను వెంటనే భర్తీ…

Read Full News

వందల కోట్ల అక్రమాస్తులు.. ఏసీబీకి చిక్కిన సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్

తెలంగాణలో అవినీతి అధికారులపై ఏసీబీ వరుస దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల ఆర్ అండ్ బీ, నీటిపారుదల శాఖ అధికారుల ఇళ్లలో భారీగా అక్రమాస్తులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో తాజాగా రాష్ట్ర సర్వే, భూ రికార్డుల శాఖకు చెందిన మల్టీ జోన్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి రావు అవినీతి వ్యవహారం బట్టబయలైంది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు హైదరాబాద్‌తో పాటు ఆయనకు సంబంధించిన మొత్తం పది ప్రాంతాల్లో ఏకకాలంలో మెరుపు దాడులు…

Read Full News

టెలిగ్రామ్ బ్యాన్‌తో పేపర్ లీక్‌లు ఆగుతాయా? నీట్ రీ-ఎగ్జామ్ ముందు కేంద్రం కీలక నిర్ణయం

టెలిగ్రామ్ బ్యాన్‌తో పేపర్ లీక్‌లకు చెక్ పడుతుందా? నీట్ రీ-ఎగ్జామ్ ముందు కేంద్రం కీలక నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నాపత్రాల లీక్‌కు ప్రధాన వేదికగా టెలిగ్రామ్ మారిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై ఆంక్షలు విధించింది. రీ-నీట్ పరీక్ష పూర్తయ్యే వరకు, అంటే జూన్ 22 వరకు టెలిగ్రామ్ కార్యకలాపాలపై పరిమితులు అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. నీట్…

Read Full News