ప్రజల మధ్య విద్వేషాలకు రాజకీయాలే కారణమా?.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కొత్త చర్చ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం మరోసారి రాజకీయ చర్చకు దారి తీసింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందిస్తుండగా, మరోవైపు జనసేన నేతలు తమ అధినేత వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ప్రజల మధ్య విభేదాలను మళ్లీ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్…

