మార్పు కోరుకొని మోసపోయాం”.. రైతుల ఆవేదనపై రేవంత్ సర్కార్కు గట్టి హెచ్చరిక
తెలంగాణలో రైతుల అసంతృప్తి రోజు రోజుకూ పెరుగుతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో భారీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యలు మరింత పెరిగాయని గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రైతు బంధు, రైతు భరోసా, ధాన్యం కొనుగోలు, ఎరువుల కొరత వంటి అంశాలపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “మార్పు వస్తుందని నమ్మి ఓటేశాం.. కానీ ఇప్పుడు మోసపోయామనే భావన కలుగుతోంది” అంటూ పలువురు…

