ఆర్మూర్‌కు నిధులు ఎక్కడ? హామీల అమలుపై ఎమ్మెల్యే ప్రశ్నలు, మున్సిపల్ ఎన్నికల వేడి

ఆర్మూర్ నియోజకవర్గంలో నిధులు, హామీలు, భద్రత, రాజకీయ ఆరోపణల అంశాలపై రాజకీయ వేడి మరింత పెరిగింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రిని ఆర్మూర్ ప్రజలకు నిధులు ఇవ్వాలని ప్రశ్నించానని, కానీ ఇప్పటివరకు తగిన స్థాయిలో నిధులు రాలేదని ఆర్మూర్ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై ప్రజలు ప్రశ్నిస్తున్నారని, ఆ హామీలను నెరవేర్చే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఆర్మూర్‌లో తన ప్రధాన విజయంగా భయరహిత వాతావరణం నెలకొల్పడాన్ని ఎమ్మెల్యే ప్రస్తావించారు. గతంలో అక్రమ కేసులు, గుండాగిరి,…

Read Full News

భూపాలపల్లిలో బీఆర్‌ఎస్ నేతల ఫైర్ స్పీచ్: హామీలు అమలు చేయని కాంగ్రెస్‌పై ఘాటు ఆరోపణలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన భారీ బహిరంగ సభలో బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎండ తీవ్రతను లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రసంగాన్ని ప్రారంభించారు. భూపాలపల్లి అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో ప్రజలందరికీ తెలుసని నేతలు స్పష్టం చేశారు. మెడికల్ కాలేజ్, డిగ్రీ–జూనియర్ కాలేజీలు, బస్ డిపో, మున్సిపాలిటీ, గల్లీ గల్లీకి రోడ్లు, ఇంటింటికి నీరు, సింగరేణి క్వార్టర్లు,…

Read Full News

కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రెస్ జీవన్ రెడ్డి : బిఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం

ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండని నేతగా బిఆర్ఎస్‌లో మొదట వినిపించే పేరు జీవన్ రెడ్డి అని రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచార చివరి రోజున ఆర్మూర్‌లో ఓకే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఆయన, రానున్న ప్రభుత్వం ఖచ్చితంగా బిఆర్ఎస్‌దేనని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో బిఆర్ఎస్ మళ్లీ…

Read Full News

భూపాలపల్లి జిల్లా రద్దు ప్రచారం అబద్ధం : సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నదన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలను రద్దు చేసే ఆలోచన గానీ, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే ప్రతిపాదన గానీ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో లేదని తేల్చి చెప్పారు. భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తామని ప్రతిపక్షాలు కావాలనే తప్పుడు విషప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రజాపాలన–ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన సీఎం…

Read Full News

గతంలో కేసీఆర్ కిట్ తీసుకున్నవాళ్లు ఉన్నారా లేదా ఒక్కసారి నిజాయితీగా గుర్తు చేసుకోండి.ఆడబిడ్డను ఇంటి దగ్గర నుంచి ప్రభుత్వ వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లి, అక్కడ ప్రసవం అయిన తర్వాత ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు, మగపిల్ల పుడితే 12,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ఎప్పుడైనా ఉందా? ఇందిరమ్మ పేరు చెప్పుకుంటారు…సోనియా గారు ఉన్నప్పుడు ఇలాంటి పథకం ఎవరైనా ఇచ్చారా?ఎవ్వరూ ఇవ్వలేదు.కేసీఆర్ సార్ ఇచ్చారు. అంత మంచి పథకాన్ని ఇప్పుడు ఎందుకు తీసేశారు?కేసీఆర్ పేరు ఉంటే మార్చండి, మాకు…

Read Full News

కేసీఆర్ కిట్, బతుకమ్మ చీరలు తీసేయడం దుర్మార్గం: కాంగ్రెస్ ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, ముఖ్యంగా మహిళలు, పేదలు, కార్మిక వర్గాలను తీవ్రంగా మోసం చేస్తోందని సిరిసిల్ల ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జ్యోతినగర్, జమ్మికుంట ప్రాంతాల్లో నిర్వహించిన సభలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గర్భిణీ స్త్రీలను ఇంటి దగ్గర నుంచి ఆసుపత్రికి తరలించి, ప్రసవం అనంతరం కేసీఆర్ కిట్ అందించడంతో…

Read Full News

గ్రూప్ వన్ నియామకాలు సక్రమమే: అవకతవకలకు ఆధారాలు లేవని స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టు

తెలంగాణలో గ్రూప్ వన్ నియామకాలపై కొనసాగుతున్న అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. గ్రూప్ వన్ పరీక్షలు సక్రమంగానే జరిగాయని, అవకతవకలు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. గతంలో సింగిల్ బెంచ్ విధించిన స్టేను పూర్తిగా కొట్టివేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తుది తీర్పును ప్రకటించింది. గ్రూప్ వన్ నియామకాలపై 500 మందికి పైగా నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఎంపికైన అభ్యర్థుల్లో అవకతవకలు జరిగాయని, ముఖ్యంగా ఇంగ్లిష్ మీడియం…

Read Full News

గ్రూప్ వన్ నియామకాలు సక్రమమే: అవకతవకలకు ఆధారాలు లేవని స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టు

తెలంగాణలో గ్రూప్ వన్ నియామకాలపై కొనసాగుతున్న అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. గ్రూప్ వన్ పరీక్షలు సక్రమంగానే జరిగాయని, అవకతవకలు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. గతంలో సింగిల్ బెంచ్ విధించిన స్టేను పూర్తిగా కొట్టివేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తుది తీర్పును ప్రకటించింది. గ్రూప్ వన్ నియామకాలపై 500 మందికి పైగా నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఎంపికైన అభ్యర్థుల్లో అవకతవకలు జరిగాయని, ముఖ్యంగా ఇంగ్లిష్ మీడియం…

Read Full News

ఎన్నికల సాకుతో రైతు భరోసాకు వాయిదా? సీఎం రేవంత్ రెడ్డి హామీలపై రైతుల్లో అనుమానాలు

మున్సిపల్ ఎన్నికల సాకుతో రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని మరోసారి వాయిదా వేయడంపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్నికలు పూర్తైన తర్వాత రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత అనుభవాల నేపథ్యంలో సీఎం మాటలు నమ్మదగినవేనా అనే చర్చ గ్రామీణ ప్రాంతాల్లో జోరుగా సాగుతోంది. ఇదివరకూ కూడా అనేకసార్లు రైతు భరోసా హామీలు ఇచ్చారని, కానీ వాటి అమలు మాత్రం…

Read Full News

ప్రచారాల కోసమే రాజకీయ వ్యాఖ్యలా? రేవంత్ రెడ్డి స్పీచులపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి

ఇటీవలి కాలంలో తెలంగాణ రాజకీయాల్లో పాలన కంటే ప్రచారమే ప్రధానంగా మారిందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక సినిమా ప్రచారంలో భాగంగా పాడిన పాటపై కేసులు నమోదైన ఘటనల మాదిరిగానే, ఇప్పుడు రాజకీయ నాయకుల వ్యాఖ్యలు కూడా కేవలం పబ్లిసిటీ కోసమే అన్న భావన ప్రజల్లో ఏర్పడుతోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఫ్రంట్ పేజీ వార్తల కోసమే చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసీఆర్‌ను విమర్శించవద్దని ఎవరూ అనట్లేదని, కానీ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో…

Read Full News