సుప్రీం కోర్టు ఆదేశం: ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలంటూ నోటీసు

జై శ్రీరామ్.ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ సుప్రీం కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సంబంధిత కేసు విచారణలో భాగంగా రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని ప్రభాకర్ రావుకు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో గత ప్రభుత్వ కాలానికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చకు కారణమైన విషయం తెలిసిందే. రాజకీయ నాయకులు, ప్రముఖులు మరియు పలువురు వ్యక్తుల ఫోన్లు అనధికారికంగా ట్యాప్ అయ్యాయనే ఆరోపణలు ఎదురయ్యాయి. దీనిపై వివిధ కోణాల్లో విచారణ…

Read Full News

ఆపరేషన్ మెర్సీ ఇండియా ఫౌండేషన్ ఆస్తులు జప్తు చేసిన ఈడీ

హైదరాబాద్ జోనల్ ఈడీ అధికారులు ఆపరేషన్ మెర్సీ ఇండియా ఫౌండేషన్ ఆస్తులను జప్తు చేసిన విషయం తీవ్రంగా దృష్టిని ఆకర్షిస్తోంది. ఓఎం ఇండియా (Operation Mobilisation India) స్వచ్ఛంద సంస్థకు చెందిన ₹3.58 కోట్ల విలువైన మొత్తం 12 శిరస్తాలు జప్తు చేసినట్లు ఈడీ మంగళవారం వెల్లడించింది. ఈ ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు ₹15 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. దర్యాప్తు ప్రకారం, గుడ్ షెపర్డ్ పాఠశాల నిర్వహణ విద్యార్థుల నుంచి భారీ ట్యూషన్…

Read Full News

కవిత వ్యాఖ్యలపై మాధవరం కృష్ణారావు ఫైర్ — “నువ్వు జైలుకి ఎందుకు వెళ్లావో చెప్పు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ నాయకులపై కవిత చేసిన విమర్శల నేపథ్యంలో మంగళవారం అతను మీడియాతో మాట్లాడారు. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మల్లారెడ్డి, కూకట్పల్లి, కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యేలపై కవిత చేసిన ఆరోపణలను కృష్ణారావు తప్పుబట్టారు. “బంగారు తెలంగాణ పేరుతో ప్రజలకు లాభం ఏమీ లేదు… కానీ కొందరు నాయకులు మాత్రం బాగా సంపాదించుకున్నారు అని నిన్న కవిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పు” అని…

Read Full News

రేవంత రెడ్డిపై ప్రజల అసహనం ఉప్పొంగింది — అభివృద్ధి ఎక్కడ? ప్రశ్నలు గాల్లో

ప్రభుత్వం ఉదయం లేవగానే మొదట చేసే పని ఏంటంటే… కేసీఆర్‌ గారిని తిట్టడం!అదే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో చెలరేగుతున్న అసహనం. ప్రజల మాటల్లో —“ఒక మంచి పని చెప్పండి… ఒక్కటి!” పెన్షన్ పెంచుతానన్నావు — ఇచ్చావా?రైతు బంధు పెంచుతానన్నావు — పెంచావా?రైతు బీమా నడుస్తుందా?దళిత బంధు? పోయింది.కిట్లు? మూతపడిపోయాయి.ఒక్క కొత్త రోడ్డు కూడా సాంక్షన్ ఇవ్వలేదురా!” ఇలా గ్రామాల్లో, బస్తీల్లో, రైతు కూలీల్లో అసహనం రోజు రోజుకి పెరుగుతోంది. ఫుట్బాల్ సమరం: మెస్సీ…

Read Full News

ఎవరో కాదు… నేనే చేస్తా!” — బీసీ మహిళా రిజర్వేషన్‌తో సర్పంచ్ పోటీలోకి గుమ్మడివెల్లి రాజేశ్వరి

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని చిందర్ల గ్రామంలో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో, బీసీ మహిళా రిజర్వేషన్ రావడంతో గుమ్మడివెల్లి రాజేశ్వరి పోటీలోకి దిగారు. కానీ ఇది కేవలం ఒక పోటీ కాదు — గ్రామ అభివృద్ధి, మహిళా నాయకత్వం, యువత రాజకీయ ప్రవేశం కోసం ఒక పోరాటం. రాజేశ్వరి మాట్లాడుతూ— “మహిళలు గెలిస్తారు, కానీ పాలనా వ్యవస్థ మాత్రం పురుషుల చేతుల్లోనే నడుస్తోంది. నేను గెలిస్తే, సర్పంచ్ కుర్చీలో నేనే కూర్చుంటా… అది నా భర్తది కాదు,…

Read Full News

ఖైరతాబాద్ ఉపఎన్నిక కౌంట్‌డౌన్ స్టార్ట్ — ఫ్లెక్సులతో దానం నాగేంద్ర సంకేతం?

ఖైరతాబాద్ ఉపఎన్నికపై స్పష్టత? ఫ్లెక్సులతో దానం నాగేంద్ర సంకేతం ఇచ్చేశారా? హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ నియోజక వర్గంలో ఉపఎన్నిక జరగబోతుందనే రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేంద్ర కాంగ్రెస్‌కు వెళ్లినప్పటి నుంచి ఆయన రాజీనామా చేస్తారా? లేదా అనర్హత వేట పడుతుందా? అనే ప్రశ్నలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కేబీఆర్‌ పార్క్ వద్ద ఫ్లెక్సుల సందడి కేబీఆర్‌ పార్క్‌ సర్కిల్ వద్ద కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సులు వరుసగా కనిపిస్తున్నాయి. ఈ ఫ్లెక్సులన్నింటిలో కూడా దానం…

Read Full News

పూలమ్మిండు పాలమ్మిండు ఎకరాల కబ్జా? — మల్లారెడ్డి‌పై కవిత సీరియస్ ఆరోపణలు

తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బంగారు తెలంగాణ బ్యాచ్ నేతల్లో ఒకరైన ఎమ్మెల్యే మల్లారెడ్డి‌పై మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల మేడ్చల్ జిల్లా పర్యటనలో మాట్లాడిన ఆమె, మల్లారెడ్డి వేల ఎకరాల భూములను కబ్జా చేశారని, ప్రజల కోసం మాత్రం ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు. “పూలమ్మిండు, పాలమ్మిండు—వేల ఎకరాలు కబ్జా పెట్టిండు మల్లారెడ్డి. పేదల కోసం ఆయన చేసినది ఏమీ లేదు” అని కవిత వ్యాఖ్యానించారు….

Read Full News

ట్రంప్ మీడియా పెట్టుబడులు: వాస్తవమా? ప్రచారమా? తెలంగాణ గ్లోబల్ సమిట్‌పై ప్రశ్నలు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ పేరుతో ప్రభుత్వం భారీ ప్రచారం చేస్తోంది. కానీ అదే సమయంలో ప్రకటిస్తున్న పెట్టుబడుల ప్రామాణ్యం, కంపెనీల నేపథ్యం, ప్రయోజనం – అన్నింటిపైనా ప్రజల్లో, ప్రతిపక్షాల్లో సందేహాలు మరింత పెరుగుతున్నాయి. తాజాగా ట్రంప్ మీడియా సంస్థ 10 ఏళ్లలో లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం కొత్త వివాదానికి కేంద్రబిందువైంది. 🔍 ట్రంప్ మీడియా అంటే ఏమిటి? ఇది ప్రపంచాన్ని మార్చిన ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లాంటి ప్లాట్‌ఫారమ్ కాదు.అమెరికా మాజీ…

Read Full News

గ్లోబల్ సమ్మిట్ ప్రచారం – పెట్టుబడుల వాస్తవం ఏంటి? సమాధానాలు, సందేహాలు, విమర్శలు

తెలంగాణలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్‌పై భారీ చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలతో పాటు ఈ ఈవెంట్‌కి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే, దాని వెనుక ఉన్న అసలు లక్ష్యం, కార్యసాధ్యతపై ప్రశ్నలు లేవుతున్నాయి. ప్రభుత్వం చెబుతున్న సమాధానం ఏమిటంటే — అంతర్జాతీయ పెట్టుబడులను తెలంగాణలోకి రప్పించడానికి, భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు సృష్టించడానికి ఈ గ్లోబల్ సమ్మిట్ అవసరమని. మొదటి రోజే 35 కంపెనీలతో 2.43 లక్షల కోట్ల పెట్టుబడుల ఎంఓయూలు…

Read Full News

ముఖ్యమంత్రి మాటల్లో మర్యాద మాయమా?” రేవంత్ భాషపై అసంతృప్తి పెరుగుతోంది

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే తీరు, వాడుతున్న భాషపై విమర్శలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. రెండు సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఆయన తన పాత రాజకీయ శైలి నుండి బయట పడలేకపోయారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ప్రజాపాలన పేరుతో విస్తృత పర్యటనలు నిర్వహిస్తున్నప్పటికీ, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావడం లేదని, ఖాళీ కుర్చీల ముందే ఉపన్యాసాలు చేస్తున్నారని విమర్శకులు చెబుతున్నారు. పదవిలో ఉన్న నాయకులు మాట్లాడే భాషలో బాధ్యత, గౌరవం, పరిపక్వత…

Read Full News