ఒక్క ఛాన్స్ ఇస్తే అన్వేష్‌ను భరతమాత కాళ్ల దగ్గర పడేస్తా” – ఆంధ్రా కోడలు లిడియా లక్ష్మి సంచలన వ్యాఖ్యలు

ఒక్క ఛాన్స్.. అన్వేష్‌ను భరతమాత కాళ్ల దగ్గర తీసుకొచ్చి పడేస్తా.. ఆంధ్రా కోడలు లిడియా లక్ష్మి ఎవరో తెలుసా..?నాకు అనుమతివ్వండి… అన్వేష్‌ను భరతమాత కాళ్ల దగ్గర తీసుకొచ్చి పడేస్తా… అంటోంది ఉక్రెయిన్ మహిళ లిడియా లక్ష్మి.. అతను ఎక్కడున్న భారత్‌కు తీసుకొచ్చి అతడిని మోకాళ్ల మీద నిలబెడతానని పేర్కొనడం సంచలనంగా మారింది.. కాగా.. లిడియా లక్ష్మి.. ఆంధ్రా అబ్బాయి తుమ్మపాల వెంకట్‌ను వివాహమాడింది. భారతదేశంలోని సనాతన ధర్మానికి ఆకర్షితురాలై ఇక్కడి సంస్కృతి సనాతన ధర్మాన్ని స్టడీ చేసింది…

Read Full News

సాయిబాబాపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం : సోషల్ మీడియాలో చర్చకు దారి

సాయిబాబా గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు కారణమవుతున్నాయి. ఒక వ్యక్తి చేసిన ఈ వ్యాఖ్యలు మత విశ్వాసాలు, భక్తి, దేవతల భావనలపై వివాదానికి దారి తీశాయి. ఆయన మాట్లాడుతూ, సాయిబాబా గురించి దక్షిణ భారత ప్రజలకు సినిమా వచ్చిన తర్వాతే విస్తృత అవగాహన వచ్చిందని అభిప్రాయపడ్డారు. అలాగే శిరిడీలో ఉన్న కొన్ని పుస్తకాలలో సాయిబాబా నేపథ్యంపై భిన్న అభిప్రాయాలు నమోదై ఉన్నాయని పేర్కొన్నారు. భక్తి, విశ్వాసం వ్యక్తిగత విషయం అయినప్పటికీ,…

Read Full News

శివాజీ వ్యాఖ్యల్లో వాస్తవం ఉంది.. కానీ కొన్ని పదాలు ఖండించాల్సిందే: ఉమెన్‌గా నా అభిప్రాయం

ఇటీవల నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. ఈ అంశం ఉమెన్ కమిషన్ వరకు వెళ్లగా, సమాజంలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఒక తల్లి, ఒక మహిళగా ఈ వివాదంపై నా అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మొదటిగా చెప్పాలంటే, శివాజీ గారు చెప్పిన విషయాల్లో వాస్తవం ఉంది. సమాజంలో జరుగుతున్న కొన్ని పరిణామాలపై ఆయన మాట్లాడిన దానికి ప్రజల్లో ఎక్కువమంది మద్దతు ఇవ్వడమూ నిజమే. అయితే, అదే సమయంలో…

Read Full News

అల్లు అర్జున్‌కు బిగ్ షాక్: పుష్ప 2 సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు

అల్లు అర్జున్‌కు బిగ్‌ షాక్‌…పుష్ప 2 తొక్కిసలాట కేసులో ఛార్జిషీట్‌సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసులు ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. మొత్తం 23 మందిపై అభియోగాలు మోపుతూ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో ఏ-11గా సినీ నటుడు అల్లు అర్జున్‌ పేరు చేర్చడం గమనార్హం. కేసులో సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని ఏ1గా చేర్చారు. ముగ్గురు మేనేజర్లు , 8 మంది బౌన్సర్లను సైతం ఛార్జ్ షీట్‌లో చేర్చారు. అంతేకాదు నలుగురు…

Read Full News

శివాజీ వ్యాఖ్యలపై ఉమెన్ కమిషన్ నోటీసులు: మద్దతు–వ్యతిరేకతల మధ్య సోషల్ యాక్టివిస్ట్ ఆస్మా కీలక వ్యాఖ్యలు

శివాజీ వ్యాఖ్యలపై ఉమెన్ కమిషన్ నోటీసులు: మద్దతు–వ్యతిరేకతల మధ్య సోషల్ యాక్టివిస్ట్ ఆస్మా సంచలన వ్యాఖ్యలు ఇటీవల నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు, మహిళా సంఘాలు, సోషల్ యాక్టివిస్టులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు శివాజీ మాటలను సమర్థిస్తుండగా, మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మొత్తం వివాదం చివరకు ఉమెన్ కమిషన్ దాకా చేరింది. ఈ నెల 27వ తేదీన…

Read Full News

డూప్లికేట్ ఉద్యోగుల మాఫియా బయటపడింది – ప్రతి నెల 25 కోట్ల జీతాల దోపిడీ

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఐబోమ్మ రవి కేసుపై రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు వరుసగా స్పందిస్తుంటే, ఇప్పుడు సిపిఐ నేత నారాయణ వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన నారాయణ గారు, “ఐబోమ్మలో నేనూ సినిమాలు ఫ్రీగా చూశాను… వందల రూపాయలు ఎక్కడ పెట్టి చూస్తాను?” అంటూ ఓపెన్ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 🎯 “వ్యవస్థలు చెడిపోయాయ్… ఒకరిని శిక్షిస్తే ప్రయోజనం లేదు” సిపిఐ…

Read Full News

ఎమ్మెల్యే మద్దతు ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకుడి ఆత్మహత్యాయత్నం–నాగర్‌కర్నూల్‌లో కలకలం

నాగర్‌కర్నూల్ జిల్లా కందనూలులో జరిగిన రాజకీయ సంఘటన స్థానిక రాజకీయాలను కుదిపేసింది. కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు ఓర్సు బంగారయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. 📍 ఏం జరిగింది? స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నాగర్‌కర్నూల్ మండలంలోని శ్రీపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి సాధారణ (General) కేటగిరీలోకి వచ్చింది. నామినేషన్ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంతో బీసీసీ సభ్యుడు ఓర్సు బంగారయ్య సర్పంచ్‌గా పోటీ చేయాలనుకున్నారు. ❗ కానీ…

Read Full News

జగ్గారెడ్డి ఓడిపోయినా గెలిచిన నాయకుడు: వ్యవస్థను ఢీకొట్టిన అసలు ప్రజానాయకత్వం”

సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎన్నికల్లో ఓడిపోయినా—ప్రజల్లో మాత్రం ఓడలేదనే అభిప్రాయం ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.అధికారంలో లేకపోయినా, బాధ్యత లేని పదవిలో ఉన్నప్పటికీ, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు సహాయం చేయడంలో ఆయన ముందుంటారు. ఆయనపై ఆరోపణలకంటే, ఆయన పని—మాటల్లో కాదు, చేతల్లో కనిపిస్తోంది ⭐ “ఓడిపోయినా… ప్రజల హృదయాల్లో నిలిచాడు” సంగారెడ్డిలో రాజకీయంగా ఓడిపోయినా, జగ్గారెడ్డి ప్రజల్లో గెలిచాడని ఎందరో అంటున్నారు.ఎన్నికల యంత్రాంగం గాని, పార్టీ ధోరణులు గాని, రాజకీయ ఆటలు గాని నాయకుడిని ఓడించగలవు.కానీ…

Read Full News

టికెట్ పై అన్యాయం.. కానీ పోరాటం ఆగదు: మాధవీలత భావోద్వేగ ఇంటర్వ్యూ”

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల తరువాత తెలంగాణ రాజకీయాల్లో మాధవీలత గారి పేరు మరోసారి చర్చకు వచ్చింది. గతంలో ఎంపీ టికెట్ తో బలంగా పోటీ చేసిన ఆమెకు ఈసారి బీజేపీ టికెట్ రాకపోవడం పార్టీ కార్యకర్తల్లోనే కాదు సాధారణ ప్రజల్లో కూడా ప్రశ్నలు రేపింది. ఈ నేపథ్యంలో ఆమె ఓకేటీవీతో చేసిన ఇంటర్వ్యూ ఇప్పుడు హాట్ టాపిక్. ⭐ “నన్ను ప్రజలు కోరుకున్నారు.. కానీ నిర్ణయం ఎక్కడో మారింది” మాధవీలత స్పష్టంగానే చెప్పారు — “సర్వే ప్రకారం నాకు…

Read Full News

ధైర్యమున్నోల్లే చూడండి…సింహాన్ని వేటాడిన మొసలి

                                      సోషల్ మీడియాలో వన్యప్రాణుల పోరాటాలకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. తాజాగా షేర్ చేసిన ఒక షాకింగ్ వీడియో నెటిజన్లను, భయాందోళనకు గురిచేస్తోంది. ఈ వీడియోలో ఒక భారీ మొసలి, అడవికి రారాజుగా భావించే సింహంపై దాడి చేసి, వేటాడింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.    …

Read Full News