హైదరాబాద్‌లో 9,292 ఎకరాల పరిశ్రమ భూములపై మల్టీ-యూజ్‌ జోన్ల స్కెచ్‌… వేల కోట్లకు కాంగ్రెస్ పెద్దల ప్లాన్?

హైదరాబాద్‌లో పరిశ్రమల అభివృద్ధి కోసం దశాబ్దాల క్రితం కేటాయించిన విలువైన 9,292 ఎకరాల భూములపై ప్రభుత్వం కీలక మార్పులకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. పరిశ్రమల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ భూములను ఇప్పుడు మల్టీ-యూజ్ జోన్లుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని పరిశ్రమ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన HILT-UP — Hyderabad Industrial Lands Transformation Policy (హిల్ట్ అప్) పేరుతో కొత్త విధానం ద్వారా పరిశ్రమల భూములను రియల్ ఎస్టేట్, వాణిజ్య,…

Read Full News

ఫతేనగర్ గ్లోబల్ ఫెయిత్ చర్చి వద్ద ఉద్రిక్తత: 47 ఏళ్ల పాత చర్చిని అమ్మే ప్రయత్నం చేస్తున్నారని స్థానికుల ఆరోపణలు

హైదరాబాద్‌లోని ఫతేనగర్ డివిజన్‌లో 47 సంవత్సరాల నుంచీ కొనసాగుతున్న గ్లోబల్ ఫెయిత్ మినిస్ట్రీస్ చర్చి వద్ద స్థానిక క్రిస్టియన్ విశ్వాసుల ఆగ్రహం చెలరేగింది. దాదాపు అర్థ శతాబ్దం నుంచి ఈ ప్రాంత ప్రజలకు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న చర్చిని, ప్రస్తుతం యాజమాన్యంలో ఉన్న వారసులు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు అన్న ఆరోపణలతో స్థానికులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చర్చ్ పాత బోర్డుపై ఉన్న “Global Faith Ministries” మరియు సిలువ గుర్తు తొలగించబడటం, ఆ స్థలానికి…

Read Full News

కాళేశ్వరం కేసు పై హైకోర్టు స్టే పొడిగింపు – కేసీఆర్, హరీష్‌రావుపై చర్యల ఆలస్యం ఎందుకు?

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవకతవకల కేసు తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ప్రధాన చర్చగా మారింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి టీ. హరీష్‌రావు, మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తదితరులపై పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడాన్ని హైకోర్టు జనవరి 19, 2026 వరకు నిలిపివేసింది. జస్టిస్ అపరేష్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహీయుద్దీన్ ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేస్తూ, ప్రభుత్వానికి కౌంటర్…

Read Full News

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలపై ఉత్కంఠ — కేకే సర్వే బీఆర్‌ఎస్‌కు ఆధిక్యం చూపించింది!

హైదరాబాద్:జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర మలుపు తీసుకొచ్చాయి. ఈ ఎన్నికల్లో తక్కువ ఓటింగ్ శాతం నమోదవడంతో ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ పెరిగింది. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే చర్చ హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల తర్వాత బయటకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపాయి. కానీ తాజా కేకే సర్వే రిపోర్ట్ మాత్రం పరిస్థితిని తారుమారుచేసింది. ఆ సర్వే ప్రకారం బీఆర్‌ఎస్‌ పార్టీకి 49.5% ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి…

Read Full News

మెస్సీని తెలంగాణ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా? — ఖర్చు, విమర్శలు మరియు ప్రజాదర్శనం

తెలంగాణలో మరుసటి నెల 13న ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియొనెల్ మెస్సీ హైదరాబాదుకు వార్త సోషల్ మాధ్యమాల్లో ఆండ్రాల్ కలిగించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆహ్వానంతో డీజేఓటీ ఇండియా టూర్ 2025 భాగంగా మెస్సీని తెలంగాణ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా చేయాలని యోచనలు జరుగుతున్నట్లు ప్రాంతీయ వార్తా వర్గాలు వెల్లడించాయి. ఆ వార్తల ప్రకారం—మెస్సీ వంటి అంతర్జాతీయ స్టార్‌కి ఎండోర్స్‌మెంట్ ఫీజుగా సంవత్సరానికి సుమారు 100 కోట్లు వరకు ఖర్చవుతాయని మీడియా సంభాషణలో వినిపిస్తోంది. ఈ అంకెలు ప్రభుత్వాధారంగా…

Read Full News

జూబ్లీహిల్స్‌లో భావోద్వేగ ప్రసంగం: పార్టీ అండగా ఉందని భరోసా

జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ నాయకులతో జరిగిన సమావేశంలో స్థానిక నాయకురాలు భావోద్వేగంతో మాట్లాడారు. పార్టీలో గడించిన రోజులను గుర్తుచేసుకుంటూ, మాజీ జూబ్లీహిల్స్ అధ్యక్షుడు గోపన్న (గోపీనాథ్) సేవలను వివరించారు. మహిళలకు ఎల్లప్పుడూ అండగా నిలబడి, కష్టసమయంలో అర్థరాత్రైనా ప్రజల మధ్యకు వచ్చి సమస్యలను పరిష్కరించిన నాయకుడని ఆమె ప్రశంసించారు. “నన్ను మీ ఇంటి ఆడబిడ్డలా చూసి, ఇప్పటికీ అండగా నిలబడ్డందుకు ధన్యవాదాలు. ఇక ముందు కూడా నాకు మీ అండదండలు, ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను,” అంటూ ఆమె భావోద్వేగంగా…

Read Full News

దళితుల కోసం నిర్మించిన ఎక్సలెన్స్ సెంటర్… ప్రభుత్వ నిర్లక్ష్యంపై విమర్శలు

జూబిలీ హిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో, దళితుల విద్య మరియు అభివృద్ధి కోసం నిర్మించిన ‘దళిత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ పై కీలక వ్యాఖ్యలు వెలువడ్డాయి. గత బీఆర్ఎస్ పాలనలో ₹36 కోట్లతో నిర్మించిన ఈ సంస్థ, దళితులకు అంతర్జాతీయ స్థాయి విద్య అందించాలనే ఉద్దేశంతో స్థాపించబడినట్టు ప్రసంగంలో వివరించారు. ఈ కేంద్రంలో ఆడిటోరియం, సెమినార్ హాల్స్, కంప్యూటర్ ల్యాబ్స్, మరియు ఆధునిక విద్యాసదుపాయాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయి పాఠశాలలు, ఇన్స్టిట్యూట్స్ వెళ్ళకుండా దళిత విద్యార్థులు ఇక్కడే అత్యుత్తమ…

Read Full News

జూబిలీ హిల్స్‌లో అభివృద్ధి హామీ: నవీన్ యాదవ్‌కు మద్దతు కోరిన సీఎం రేవంత్

జూబిలీ హిల్స్ ఉపఎన్నికల నేపధ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబిలీ హిల్స్ ప్రజల అభివృద్ధి కోసం నవీన్ యాదవ్‌ను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. హైదరాబాద్లో వర్షాల సమయంలో బస్తీలు మునిగినప్పుడు తమ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందని చెప్పారు. కాగా, గత ప్రభుత్వం మాత్రం ఎప్పుడూ ప్రజల మధ్యకు రాలేదని ఆరోపించారు. ముఖ్యంగా యువత భవిష్యత్తు కోసం డ్రగ్స్,…

Read Full News

షేక్‌పేట్‌లో జీవన యాతన: “మా నీళ్లలో పిల్లలు పెరుగుతున్నారు… కానీ నాయకులు కనిపించరు

జూబిలీ హిల్స్ అసెంబ్లీ పరిధిలోని షేక్‌పేట్ ప్రాంతం — వర్షాలు పడితే నీళ్లు నిలిచి, దోమలు, పురుగులు కాటుకు చిన్న పిల్లలూ కూడా భయంతో గడిపే పరిస్థితులు. ఇళ్లలో నీరు, బయట గుంతలు… ఇదే ఈ ప్రాంతం యొక్క నిత్యచిత్రం. అధికారాలు మారినా, సమస్య మాత్రం అలాగే కొనసాగుతోందని ప్రజలు చెబుతున్నారు. స్థానికులు తమ బాధను ఇలా వ్యక్తం చేశారు: “వర్షం వస్తే ఇళ్లలో నీళ్లు… నీటిలోనే వండి తింటాం. పిల్లలు కూడా అదే నీటిలో ఉంటారు.”…

Read Full News

తన్నీరు హరీష్ రావు తండ్రి సత్యనారాయణరావు మృతి – కవిత స్పందన, రాజకీయ వాతావరణంలో కొత్త చర్చ

తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణరావు మంగళవారం తెల్లవారుజామున వృద్ధాప్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలిసిన వెంటనే హరీష్ రావు నివాసంలో దుఃఖ ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై చివరి చూపు చూసేందుకు తరలివచ్చారు. మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలు రాజకీయ నాయకులు…

Read Full News