కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ దోపిడి: పోలీసులను తప్పుదారి పట్టించిన దొంగల గ్యాంగ్

కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెలరీలో జరిగిన భారీ దోపిడి కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆదివారం జరిగిన ఈ దోపిడీ ఘటనలో నిందితులు అత్యంత పక్కా ప్రణాళికతో వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా పోలీసులను తప్పుదారి పట్టించేందుకు “డైవర్ట్ అండ్ ఎస్కేప్” ప్లాన్ అమలు చేసిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పోలీసుల సమాచారం ప్రకారం, జ్యోతినగర్‌లోని పీఎంజే జ్యువెలరీ నుంచి బయటకు వచ్చిన దుండగులు మొదట ద్విచక్ర వాహనాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్…

Read Full News

రేవంత్ రెడ్డి బావమరిది భాగవతం బయటపెడితే నోటీసులు పంపారు: సిద్దిపేట నేత సంచలన వ్యాఖ్యలు

నిన్న రేవంత్ రెడ్డి బావమరిది భాగవతాన్ని బహిర్గతం చేస్తే, అదే రోజున సాయంత్రానికి తనకు నోటీసులు పంపారని సిద్దిపేటకు చెందిన నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నోటీసులు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో పంపినవేనని ఆయన ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ..“నిన్న రాత్రి దాదాపు 9 గంటల సమయంలో మా ఇంటి వద్ద మా మెయిడ్‌కు నోటీసులు ఇచ్చి వెళ్లారు. ఆ సమయంలో నేను సిద్దిపేట నియోజకవర్గంలో నా ప్రజలతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. అయినప్పటికీ ఉదయం 11…

Read Full News

42% బీసీ రిజర్వేషన్ ఎందుకు ఆలస్యం? కోర్టు అడ్డంకులా.. రాజకీయ లెక్కలా?

తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ అంశం ప్రస్తుతం రాజకీయంగా, న్యాయపరంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఇప్పటికే ఈ అంశంపై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో, నిర్ణయం ఎందుకు ఆలస్యమవుతోందన్న ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. ఇది కోర్టు ప్రక్రియ వల్ల జరిగే ఆలస్యమా? లేక రాజకీయ కారణాలే ప్రధాన కారణమా? అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వాలు బీసీ వర్గాలకు న్యాయం చేయడంలో విఫలమయ్యాయని విమర్శలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగ పరమైన హామీలు ఉన్నప్పటికీ,…

Read Full News

ఇంటర్ బోర్డు అవకతవకలు: ప్రైవేట్ కళాశాలల్లో అడ్మిషన్ దందా బహిర్గతం

రాష్ట్ర ఇంటర్ బోర్డు పరిధిలో ప్రైవేట్ కళాశాలల్లో జరుగుతున్న భారీ అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయి. కళాశాలలపై వరుస ఫిర్యాదులు వచ్చినప్పటికీ, అధికారులు నోటీసులతోనే సరిపెడుతున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి–హైదరాబాద్ పరిధిలో అనుమతులు ఒకచోట తీసుకుని, నిర్వహణ మాత్రం మరోచోట సాగిస్తున్న ప్రైవేట్ కళాశాలలు పెద్ద ఎత్తున ఉన్నట్లు గుర్తించారు. ఈ విధానంతో అడ్మిషన్లలో అయోమయం సృష్టించి, దందాకు మార్గం సుగమం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే రెండేళ్లుగా ఫిర్యాదులు చేస్తున్నా, బోర్డు నుంచి గట్టి చర్యలు…

Read Full News