రైజింగ్ తెలంగాణా? బీసీ ఉద్యమం, గ్లోబల్ సమ్మిట్ పై ప్రశ్నలు!

నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకేసారి పలు హాట్ టాపిక్స్ వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల కోసం జరుగుతున్న ఉద్యమం, అలాగే ఇటీవల ఈశ్వరయ్యాచారి ఆత్మహత్య ఘటన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తత మరింత పెరిగింది. బీసీ సంఘాలు ఈ ఆత్మహత్య రిజర్వేషన్ల సమస్యకు సంబంధించి జరిగినదేనని ఆరోపిస్తుండగా, కొంతమంది రాజకీయ నాయకులు ఈ ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు, ప్రభుత్వం భారీ…

Read Full News

రెండోసారి నేనే సీఎం” అని రేవంత్ వ్యాఖ్యలు — తెలంగాణలో మళ్లీ రాజకీయ దుమారం

దేశ రాజధాని ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్లీ హాట్ టాపిక్ అయ్యారు. రాష్ట్రానికి రెండోసారి కూడా తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని — ప్రజలు కోరుకుంటే కాదని, తానే చెప్పినట్లు, వ్యాఖ్యానించారు. “మళ్లీ నేను సీఎం — మీరు కాదు” అని అన్నారు.ఈ వ్యాఖ్యలతో తెలంగాణలో రాజకీయ వేడి మరింత పెరిగింది. రేవంత్ మాట్లాడుతూ: అని చెప్పారు. ఉద్యోగాల హామీ పునరావృతం రేవంత్ రెడ్డి మరలా 60 వేల ఉద్యోగాలు నింపాము, వచ్చే…

Read Full News

అఖండా 2 టికెట్ రేట్లు పెంపు… ప్రభుత్వం ప్రజానికాన్ని సినిమాల నుంచి దూరం చేస్తుందా?

ఇప్పుడే చూశాం — అఖండా 2 కి టికెట్ రేట్లు ప్రభుత్వం అధికారికంగా పెంచింది. సరే… ఒక ప్రశ్న. ఇలాంటి నిర్ణయాల వల్లే కదా ఐబొమ్మ రవి లాంటి వాళ్లు పుడుతున్నారు? మీరు కోట్ల కాట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తే, ఆ ఖర్చు మొత్తాన్ని ప్రజలపై భారం వేయడం న్యాయమా? సినిమా తీసేది మీ ప్యాషన్‌, బిజినెస్‌.సినిమా చూసేది ప్రజలు.కానీ రేట్లు పెంచే ప్రతి నిర్ణయంతో — సినిమా కళ ప్రజల నుంచి దూరం…

Read Full News

నీట్–పీజీ కౌన్సిలింగ్ నిలిచిపోయి విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితంలో… వ్యవస్థ వైఫల్యమా?

నీట్ పీజీ కౌన్సిలింగ్ ప్రక్రియ కోర్ట్ కేసుల అడ్డంకులతో ముందుకు సాగకపోవడంతో వేలాది మంది వైద్య విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కౌన్సిలింగ్ ఆలస్యంతో విద్యార్థులు మెరుగైన సీట్లు కోల్పోతున్నామని వాపోతున్నారు. రెండు రోజులయ్యింది…కౌన్సిలింగ్ ప్రారంభం కావాల్సింది, కానీ ఇప్పటికీ స్టేట్ కోటా కౌన్సిలింగ్ మొదలుకాలేదు. కారణం ఏమిటి? కాలోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు కోర్ట్ కేసుల పేరుతో👉 నిర్లక్ష్యంగా,👉 పట్టింపు లేకుండాప్రవర్తిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీంతో తెలంగాణ విద్యార్థులు కేవలం ఆల్ ఇండియా కౌటా (AIQ)…

Read Full News

12 ఏళ్లు ఒకే కుర్చీలో: దివ్యాంగుల సంక్షేమ శాఖలో అవినీతి ఆరోపణలు, శైలజ పాత్రపై సందేహాలు

దివ్యాంగుల సంక్షేమ శాఖలో నడుస్తున్న వ్యవస్థపై తీవ్ర అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. శాఖ డైరెక్టర్ శైలజ 12 సంవత్సరాలుగా అదే పదవిలో కొనసాగుతున్నారన్న విషయం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. సాధారణంగా ప్రభుత్వ వ్యవస్థలో అధికారులు రెండు నుంచి మూడు సంవత్సరాలకు ఒకసారి బదిలీ చేయడం సహజం. కానీ శైలజ మాత్రం ఒకే పదవిలో దాదాపు దశాబ్దానికి పైగా కొనసాగడం అనేక ప్రశ్నలకు దారి తీస్తోంది. 🔹 BRS కాలంలో మొదలైన అధికార పెత్తనం కొనసాగుతోందా? BRS కాలంలో…

Read Full News

యాదగిరి గుట్టలో ఘనంగా గిరి ప్రదక్షిణ – 25 వేల మంది అయ్యప్ప స్వాముల హాజరు

యాదగిరి గుట్టలో సోమవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా అయ్యప్ప స్వాముల శరణ ఘోష మార్మోగింది.“స్వామే శరణం అయ్యప్ప, నమో నరసింహా” అంటూ భక్తులు భజనలు, కీర్తనలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత వైభవోపేతం చేశారు. తెల్లవారుజామున 6 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద ప్రారంభమైన గిరి ప్రదక్షిణలో సుమారు 25,000 మంది అయ్యప్ప దీక్షాదారులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ప్రత్యేక పల్లకిలో మోస్తూ, భక్తులు యాదగిరి కొండ చుట్టూ 7.5 కిలోమీటర్ల దూరాన్ని 45 నిమిషాల్లో పూర్తి…

Read Full News

జర్నలిస్టులకు మళ్లీ నిరాశే: రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలేం అయ్యాయి?

తెలంగాణలో ప్రభుత్వాలు మారినా జర్నలిస్టుల సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ మీడియా వర్గాలకు ఎలాంటి శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా పొడిగించబడుతున్న అక్రిడిటేషన్ వ్యవస్థ, చిన్న, మధ్య తరహా పత్రికలను తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టిందని మీడియా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇల్లు స్థలాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఇంకా అమలు కాలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిసెంబర్‌లో…

Read Full News

పెళ్లి కార్డుల్లా సింబల్స్ – పంచాయతీ ఎన్నికల్లో గుర్తులకే విలువ, పేర్లు ఉండవు!

ఈసారి పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థి పేరు ఉండదు. బ్యాలెట్ పేపర్‌పై కేవలం గుర్తులు మాత్రమే! నోటా ఆప్షన్ కూడా అందుబాటులోకి రాబోతుంది. తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఈసారి ఓటింగ్ విధానం పూర్తిగా మారబోతోంది. గ్రామీణ ఓటర్లు ఈసారి అభ్యర్థుల పేర్లు కాదు, గుర్తులు చూసి ఓటేయాల్సి ఉంటుంది.సర్పంచ్ అభ్యర్థులకు 30 గుర్తులు, వార్డు సభ్యులకు 20 గుర్తులు అధికారికంగా సిద్ధం చేశారు. 🔍 ఎందుకు పేర్లు ఉండవు? రాష్ట్రంలో: ఉన్న నేపథ్యంలో, అభ్యర్థుల ఉపసంహరణ ప్రక్రియ…

Read Full News

డిజిటల్ మీడియాకు చారిత్రక గుర్తింపు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం పాత్రికేయ రంగానికి మైలురాయి

డిజిటల్ మీడియాను అధికారికంగా వర్కింగ్ జర్నలిస్ట్ కేటగిరీలోకి తీసుకువచ్చిన నిర్ణయం పాత్రికేయ రంగానికి చారిత్రక విజయం. ప్రింట్ మాత్రమే కాదు, YouTube, డిజిటల్ న్యూస్ పోర్టల్స్, టీవీ, రేడియో జర్నలిస్టులు కూడా ఇక ఉద్యోగ భద్రత, వేతన హక్కులు, EPFO-ESIC ప్రయోజనాలకు అర్హులు. మన దేశంలో మీడియా రంగంలో ఇది చారిత్రక రోజు.డిజిటల్ మీడియాను కూడా అధికారికంగా వర్కింగ్ జర్నలిస్ట్ కేటగిరీలోకి తీసుకువచ్చే నిర్ణయం తీసుకున్నందుకు నేను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు…

Read Full News

బీసీ రిజర్వేషన్లపై ఘర్షణ: ఎన్నికలు వాయిదా వేయాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ డిమాండ్

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో బీసీ సంఘాలు, పోరాట కమిటీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడంపై బీసీ పొలిటికల్ ఫ్రంట్ తీవ్రంగా స్పందించింది. బీసీ నాయకుల ప్రకారం, కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు ప్రకటించారని, కానీ ఇప్పుడు ఆ హామీ పక్కన పెట్టి రిజర్వేషన్లలో అన్యాయం జరిగిందని…

Read Full News