గ్రేటర్ హైదరాబాద్ విభజన… మూడు కార్పొరేషన్ల ఏర్పాటు, స్పెషల్ ఆఫీసర్ల నియామకం

గ్రేటర్ హైదరాబాద్ నగర పరిపాలనలో కీలక మార్పులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (TCUR) పరిధిని మూడు వేర్వేరు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో హైదరాబాద్ పరిపాలనను మరింత వికేంద్రీకరించాలనే లక్ష్యంతో కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా హెచ్ఎండిఏ అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జెఎస్ రంజన్‌ను స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు. జిహెచ్ఎంసి కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్ కొనసాగుతుండగా,…

Read Full News

మూసి పునర్జీవానికి కీలక ముందడుగు… 50 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్, టిడిఆర్ పరిహారంపై సందేహాలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసి పునర్జీవ ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది. మూసి నది పునరుద్ధరణ, పరివాహక ప్రాంతాల అభివృద్ధి కోసం 50 ఎకరాల భూసేకరణ చేపట్టాలని మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL) నిర్ణయించింది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ బుధవారం జారీ అయింది. హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ బాపుఘాట్ వరకు 9.2 కిలోమీటర్లు, ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 11.8 కిలోమీటర్ల పరిధిలో భూములను సేకరించనున్నారు….

Read Full News

ఆర్మూరు ప్రజలకు నిధులు ఇస్తారా? లేక మీ కొడంగల్‌కే పరిమితమా?

ఎన్నికల ముందు ఆర్మూరును గెలవాలనే ఉద్దేశంతో ఎన్నో హామీలు ఇచ్చారు.ఈ రోజు ప్రశ్న ఒక్కటే — ఆ హామీలు నెరవేరాయా?నిధులు వచ్చాయా?లేదా ఇప్పుడు మళ్లీ మున్సిపల్ ఎన్నికల్లో కొత్త మాటలతో ప్రచారం చేస్తున్నారా? ఆర్మూరు ప్రజలకు నేను ముందుగా ఇచ్చింది భయంలేని జీవితం.ఒకప్పుడు అక్కడ భయానక వాతావరణం ఉండేది.దాడులు, అక్రమ కేసులు, దళితులపై అణచివేత, మహిళలపై దురాగతాలు —ప్రజలు స్వేచ్ఛ అంటే ఏమిటో కూడా మరిచిపోయిన పరిస్థితి. ఈ రోజు ఆర్మూరు ప్రశాంతంగా ఉంది.భయం లేదు, బానిసత్వం…

Read Full News

₹6 వేల కోట్ల టెండర్ల కుంభకోణం? సీఎం బినామి కంపెనీగా KSLR ఇన్‌ఫ్రా – సుప్రీంకోర్టు నోటీసులు, ఐటీ–ఈడీ ఆధారాలతో బిఆర్ఎస్ సంచలన ఆరోపణలు

తెలంగాణలో సోలార్ టెండర్లు, మౌలిక సదుపాయాల పనుల విషయంలో భారీ కుంభకోణానికి తెరలేపిందని బిఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. గత వారం నుంచి వరుసగా హరీష్ రావు, బిఆర్ఎస్ నేతలు, మాజీ రాజ్యసభ సభ్యులు, చివరకు పార్టీ అధినేత కేసీఆర్ వరకు విచారణలకు పిలవడంపై అనుమానాలు వ్యక్తం చేసిన బిఆర్ఎస్, ఇది అంతా ఒక పెద్ద స్కామ్‌ను కప్పిపుచ్చేందుకే జరుగుతోందని ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే KSLR ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ అనే సంస్థ చుట్టూ తిరిగే ₹6 వేల…

Read Full News

ఫోన్ ట్యాపింగ్ విచారణలో కక్షసాధింపు లేదు.. చట్టం తన పని తాను చేస్తుంది: కాంగ్రెస్ స్పష్టం

గత పదేళ్ల పాలనలో జరిగిన తప్పిదాల నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశమైన ఫోన్ ట్యాపింగ్, డ్రోన్ ట్రాఫిక్ వ్యవహారాలపై చట్టబద్ధంగా విచారణ కొనసాగుతున్న తరుణంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎవరిపైనా వ్యక్తిగత కక్ష సాధింపుల ఆలోచన లేదని, గతంలో ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా పనిచేసిన వారిపట్ల…

Read Full News

సీఎం ఆదేశాలు గాలికి వదిలేస్తున్న బ్యూరోక్రసీ? ఫీల్డ్ విజిట్లకు దూరంగా ఉన్న సెక్రటరీలు

హైదరాబాద్‌ను దాటి ఫీల్డ్ విజిట్‌కు వెళ్లాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలను రాష్ట్ర బ్యూరోక్రసీ పెద్దగా పట్టించుకోవడం లేదన్న తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫైల్ క్లియరెన్స్‌లో నిర్లక్ష్యం, క్షేత్రస్థాయి పర్యటనల లేమి, ప్రభుత్వ ప్రాధాన్యతలపై అవగాహన లేకపోవడం వంటి అంశాలపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. విదేశీ పర్యటనకు వెళ్లే ముందు అన్ని శాఖల సెక్రటరీలు తప్పనిసరిగా ఫీల్డ్ విజిట్‌కు వెళ్లాలని, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పని చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు….

Read Full News

కేసీఆర్ అప్పుల్లో అభివృద్ధి కనిపించింది… కాంగ్రెస్ అప్పుల్లో ఏముంది?

రెండేళ్లలో రెండున్నర లక్షల కోట్ల అప్పు: తెలంగాణలో ఏం కనిపించింది? తెలంగాణలో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది.ఎవరైనా ప్రశ్న అడిగితే — అరెస్టులు.విమర్శ చేస్తే — కేసులు.నిజాలు మాట్లాడితే — యూట్యూబ్ ఛానెల్స్ టార్గెట్.ఇదేనా ప్రజాస్వామ్యం? లేక భయపెట్టే పాలనా విధానమా? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం నేరమైతే, రేపు ప్రశ్నించే గొంతులన్నీ మౌనంగా మారిపోతాయి. కానీ ప్రశ్నలు ఆగవు — ఎందుకంటే ప్రజలకు సమాధానాలు కావాలి. అప్పుల లెక్కలు – నిజం ఏంటి? తెలంగాణ ఏర్పడిన…

Read Full News

నోటీసుల హడావుడి… అరెస్టులేవీ లేవు: బిఆర్ఎస్ హై డ్రామా రాజకీయాలు

కేంద్ర–రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం సాగుతున్న పరిణామాలు చూస్తే బిఆర్ఎస్ వ్యవహారం మొత్తం ఒక హై డ్రామా స్క్రిప్ట్లా కనిపిస్తోంది. విచారణ నోటీసులు వస్తే చాలు, అరెస్టులు జరిగిపోతున్నట్లుగా వాతావరణం సృష్టించడం, ర్యాలీలు, నినాదాలు, బెటాలియన్‌లా కార్యకర్తల గుంపులు—ఇవన్నీ చూస్తే నిజంగా ఏదో పెద్ద తుఫాన్ వచ్చిందన్న భావన కలుగుతోంది. కానీ వాస్తవానికి ఏమవుతోంది అంటే, నోటీసులు తప్ప అరెస్టులు లేవు, చర్యలు లేవు. మొదట హరీష్ రావుకు నోటీసులు వచ్చాయి. ఆయన విచారణకు వెళ్లారు, సాయంత్రానికి తిరిగి…

Read Full News

ముఖ్యమంత్రి లేని పాలన? తెలంగాణ క్యాబినెట్‌లో గందరగోళం, హై డ్రామా రాజకీయాలు

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే పాలన కంటే హై డ్రామా ఎక్కువగా నడుస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది. రాష్ట్రంలో లేని ముఖ్యమంత్రి, చదువుల పేరుతో ట్రైనింగ్‌లకు వెళ్లిన సీఎం, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులు – కానీ అరెస్టులు లేవు, చర్యలు లేవు. మొత్తం వ్యవహారం “నువ్వు కొట్టినట్టు చేయి… నేను ఏడిచినట్టు చేస్తా” అన్న నాటకంలా మారిపోయింది. బీఆర్‌ఎస్ నేతలపై జరుగుతున్నట్టుగా చూపిస్తున్న చర్యలు చూస్తే, ఏదో పాకిస్తాన్‌పై…

Read Full News

మనశంకర్ వరప్రసాద్ సినిమా టికెట్ ధరల వ్యవహారం: జీఎస్టి అధికారులకు హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అంతర్గత అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సగం మంది మంత్రులు ఆసక్తి చూపడం లేదన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సర్కారుకు అందిన నిఘా వర్గాల నివేదికల ప్రకారం, మున్సిపల్ ఎన్నికలపై మంత్రుల నిర్లక్ష్యం పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపుపై మరోసారి హైకోర్టు గట్టి చర్యలకు దిగింది. మనశంకర్ వరప్రసాద్‌కు సంబంధించిన సినిమా టికెట్…

Read Full News