ఆన్‌లైన్ మెడిసిన్ అమ్మకాలపై ఫార్మసీల బంద్.. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారా?

తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. మే 20న డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ అసోసియేషన్ పిలుపుతో అనేక చిన్న పెద్ద మెడికల్ షాపులు మూతపడ్డాయి. ఆన్‌లైన్ మెడిసిన్ సర్వీసులు, భారీ డిస్కౌంట్లు ఇస్తున్న పెద్ద ఫార్మసీ చైన్ సంస్థల కారణంగా తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆరోపిస్తూ ఈ బంద్ చేపట్టినట్లు అసోసియేషన్ నాయకులు చెబుతున్నారు. ప్రధానంగా మెడిప్లస్, అపోలో వంటి పెద్ద ఫార్మసీ సంస్థలు భారీ డిస్కౌంట్లతో మందులు విక్రయించడం…

Read Full News

సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోర వైద్య నిర్లక్ష్యం.. బాలింత కడుపులో కాటన్ మర్చిపోయిన డాక్టర్

పేద ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొందరు వైద్యుల నిర్లక్ష్యం రోగుల ప్రాణాలపై ముప్పుగా మారుతోందన్న ఆరోపణలు మళ్లీ వినిపిస్తున్నాయి. తాజాగా సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వెలుగుచూసిన ఒక ఘోర ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కాన్పు చేసిన బాలింత కడుపులో కాటన్ మర్చిపోయిన వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఆమె నెల రోజుల పాటు నరకయాతన అనుభవించిన ఘటన సంచలనం రేపుతోంది. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన నందిని అనే గర్భిణి గత నెల…

Read Full News

బ్రెయిన్ ట్యూమర్‌తో పోరాడుతున్న రమ్య.. సహాయం కోసం కుటుంబం ఆర్తనాదం

హైదరాబాద్‌కు చెందిన 24 ఏళ్ల యువతి రమ్య గత నాలుగు సంవత్సరాలుగా బ్రెయిన్ ట్యూమర్‌తో తీవ్రంగా పోరాడుతోంది. ఇప్పటికే రెండు సార్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు జరిగినప్పటికీ, వ్యాధి మళ్లీ తిరగబెట్టడంతో ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబం ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స కోసం ప్రజల సహాయం కోరుతోంది. రమ్య తల్లి తెలిపిన వివరాల ప్రకారం, మొదటగా గాంధీ ఆసుపత్రిలో ట్యూమర్‌కు ఆపరేషన్ చేశారు. అనంతరం కొంతకాలం పరిస్థితి…

Read Full News

మమ్మల్ని చంపేస్తామంటున్నారు”.. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌పై పీజీ నిర్వాహకుల ఆరోపణలు

హైదరాబాద్ అమీర్‌పేటలో నిర్వహిస్తున్న ఓ గర్ల్స్ పీజీ హాస్టల్ విషయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమను బెదిరిస్తూ, హాస్టల్‌ను బలవంతంగా హ్యాండ్ ఓవర్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని పీజీ నిర్వాహకులు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య శ్రీదేవిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ ప్రభుత్వాన్ని, పోలీసులను వేడుకుంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏషియన్ పీజీ ఫర్ గర్ల్స్ నిర్వహిస్తున్న వీర హనుమాన్ రెడ్డి మాట్లాడుతూ, గత మూడు…

Read Full News

గన్మెన్లు.. బుగ్గ కార్లు.. లగ్జరీ ఆఫీసులు.. ఇదేనా కార్పొరేషన్ చైర్మన్ల పని?

తెలంగాణలో తాజాగా నియమితులైన కార్పొరేషన్ చైర్మన్ల వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యతలు అప్పగించబడిన కొందరు చైర్మన్లు ఇప్పుడు అధికార దర్భం ప్రదర్శించడంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంచి ఆఫీసులు కావాలి.. ఇద్దరు గన్మెన్లు కావాలి.. ప్రభుత్వ వాహనాలు కావాలి.. మంచి జీతం కావాలి అంటూ మంత్రుల చుట్టూ లాబీయింగ్ చేస్తున్నారనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం…

Read Full News

జూన్ 2 టార్గెట్ అంటూ కొత్త హామీలు.. కానీ పాత గ్యారెంటీల పరిస్థితి ఏంటి?

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2ను లక్ష్యంగా పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత సంక్షేమ పథకాల అమలుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటనలు చేస్తోంది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా కొత్త దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, రెండు లక్షల కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ ఉద్యోగులకు క్యాష్‌లెస్ చికిత్స వంటి పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న క్యాబినెట్ సమావేశంలో వీటి విధి విధానాలను ఖరారు…

Read Full News

తెలంగాణ రాజకీయాల్లో అంతర్గత కుమ్ములాటలు.. పార్టీల భవిష్యత్తుపై ప్రభావం?

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కనిపిస్తున్న అతిపెద్ద సంక్షోభం ప్రతిపక్షం కాదు, ప్రజా వ్యతిరేకత కాదు, ఎన్నికల ఒత్తిడి కూడా కాదు. అసలు సమస్య పార్టీల అంతర్గత కుమ్ములాటలు, నాయకత్వ పోటీలు, వ్యక్తిగత అహంకారాలు, వర్గ రాజకీయాలు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం అనే ఒకే భావోద్వేగంతో సాగిన రాజకీయాలు ఇప్పుడు వ్యక్తుల చుట్టూ, కులాల చుట్టూ, వారసత్వ రాజకీయాల చుట్టూ తిరుగుతున్నాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యల కంటే పార్టీల్లో జరుగుతున్న అంతర్గత యుద్ధాలే ఇప్పుడు ఎక్కువ…

Read Full News

తెలంగాణలో 7 లక్షల జాబ్ కార్డుల రద్దు – 22 లక్షల మంది కూలీల తొలగింపు

తెలంగాణలో ఉపాధి హామీ పథకం అమలుపై ఆందోళనకర పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం అమలులో కఠిన నిబంధనలు తీసుకురావడంతో పాటు పథకం లక్ష్యాలను మార్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది కూలీలు జాబ్ కార్డుల జాబితా నుంచి తొలగించబడినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2019-20 నుంచి 2024-25 వరకు ఆరేళ్ల కాలంలో తెలంగాణలో ఏకంగా 7 లక్షలకు పైగా జాబ్ కార్డులను అధికారులు రద్దు చేశారు. అదే సమయంలో 22.28 లక్షల…

Read Full News

హైదరాబాద్‌లో జాబ్ ఆశతో వచ్చిన యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడా? జేజీపీ సొల్యూషన్స్ సీఈఓపై సంచలన ఆరోపణలు

నమస్తే… వెల్కమ్ టు ఓకే టీవీ. ఉద్యోగం కోసం ఎన్నో ఆశలతో హైదరాబాద్‌కు వచ్చే యువతులను టార్గెట్ చేస్తూ ప్రేమ పేరుతో మోసం చేస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నిజామాబాద్‌కు చెందిన ఓ యువతి తనను ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, ప్రేమ పేరుతో దగ్గరై శారీరకంగా వాడుకుని చివరికి మోసం చేశాడంటూ ఓ వ్యక్తిపై సంచలన ఆరోపణలు చేసింది. బాధితురాలు సౌమ్య తెలిపిన వివరాల ప్రకారం… 2021లో ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఆమెకు…

Read Full News

వేం నరేందర్ రెడ్డి కుటుంబంపై అసైన్డ్ భూముల ఆరోపణలు.. భూభారతి ద్వారా అక్రమంగా ఓనర్షిప్ మార్చుకున్నారంటూ బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి భూవివాదం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వేం నరేందర్ రెడ్డి కుటుంబంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. అసైన్డ్ భూములను భూభారతి ద్వారా అక్రమంగా ఓనర్షిప్ మార్చుకుని, మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ పలు డాక్యుమెంట్లు బయటపెట్టారు. బీఆర్ఎస్ నేతలు వెల్లడించిన వివరాల ప్రకారం, వేం నరేందర్ రెడ్డి కుమారుడు వేం కృష్ణ భార్గవ్ రెడ్డి పేరుమీద మహబూబాబాద్ జిల్లా కే సముద్రం…

Read Full News